PM Modi | ప్రజల తిండికి భరోసా లేదు.. నీటికి గ్యారెంటీ లేదు.. చివరకు ఆరోగ్యానికీ విలువ లేదు.. ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు పాలన తీరు. అడ్డదిడ్డ నిర్ణయాలతో ఇప్పటికే ప్రజలకు తిండి, నీళ్లను పిరం చేసిన మోదీ సర్కారు..
పెరుగు పొట్లాలపై హిందీలో ‘దహీ’ అని ముద్రించాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశించడంపై తమిళనాడు, కర్ణాటకలో దుమారం చెలరేగింది.
FSSAI | పెరుగు ప్యాకెట్లపై హిందీలో దహీ అని ముద్రించాలని, ఇంగ్లిష్, తమిళ పేర్లు ముద్రించొద్దని జారీ చేసిన ఆదేశాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ వెనక్కు తగ్గింది. ఆంగ్లభాషతోపాటు ప్రాంతీయ భాష పేర్లు ముద్రించవచ్చునని గురువారం �
Dahi | జాతీయ ఆహార భద్రతా సంస్థ జారీ చేసిన ఉత్తర్వుపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. హిందీయేరత రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే చర్య అని విమర్శించారు. పెరుగు ప్యాకెట్లను కూడా స్థానిక భాషల్లో కా
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ప్రసాదాల తయారీని ‘బోగ్' (బ్లెస్పుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్) ప్రోగ్రాం రాష్ట్ర నోడల్ అధికారి జ్యోతిర్మయి, జిల్లా ఆహార భద్రత డెసిగ్నేటెడ్ అధికారి డాక
గజ్వేల్ సమీకృత మార్కెట్కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశానికే ఆదర్శంగా గజ్వేల్ పట్టణంలో నిర్మించిన సమీకృత మార్కెట్ ప్రజలకు అద్భుతమైన సేవలందించడమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజాప్రత
కార్పొరేట్ మిత్రులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు.. దేశంలోని ప్రధాన పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో (పీఎస్యూ) అత్యున్నత పోస్టులను ఏండ్లుగ�
హైదరాబాద్ : నీరా, దాని అనుబంధ ఉత్పత్తులైన బెల్లం, చక్కెర, నీరా సిరప్ల తయారీతోపాటు ఇతర బై ప్రొడక్ట్ల తయారీ, ప్యాకింగ్, విక్రయానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ధ్రువీకరణ లభించిం�
భారత్లో బాగా పండే పంటల్లో తేయాకులు కూడా ఒకటి. భారత్లోని అసోం వంటి ప్రాంతాల్లోని తేయాకుకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో భారత్ నుంచి వచ్చే టీ ఎగుమతులను విదేశాలు వెనక్కి పంపేస�
హైదరాబాద్ ,జూన్ 7:తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రీమియం డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందింస్తున్నది. ఈ కంపెనీ ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స�