పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో తెలంగాణలో 486 నమూనాల్లో నిర్దేశిత గరిష్ఠ అవశేష పరిమితి (ఎంఆర్ఎల్)కి మించి అవశేషాలు ఉన్నట్లు తేలింది
‘మీరు చేయలేకపోతే మేమే చేస్తాం’ అని గురువారం సుప్రీంకోర్టు కేంద్రానికి గట్టి హెచ్చరిక జారీ చేసింది. అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు కలిగిన ప్రాసెస్డ్ ఆహార ప్యాకెట్ల ముందు భాగంలో హెచ్చరిక లేబ
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదివారం ప్రజలకు కీలక సూచనలు చేసిం ది. ప్యాకేజ్ చేసిన ఆహారాన్ని తినేముందు దాని మీదుండే గడువు తేదీని, తయారు చేసిన తేదీలను క్షుణ్ణంగా పరి�
భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) డాబర్ సంస్థకు చెందిన తేనె, నెయ్యి సహా పలు ఆహార ఉత్పత్తుల విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
Dabur Company: ఆహార భద్రత సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రముఖ డాబర్ కంపెనీకి షాకిచ్చింది. ఆ కంపెనీకి చెందిన తేనే, ఆవు నెయ్యి, వంట నూనెకు చెందిన ఉత్పత్తులను బ్యాన్ చేసింది. 100 శాతం శుధ్ద వస్తువులని చెప్పుకుని అమ్మడా�
FSSAI | అధిక కెఫిన్ కలిగిన పానీయాలను ఎనర్జీ డ్రింక్స్ (Energy Drink) గా ప్రచారం చేయవద్దని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కీలక ఆదేశాలు జారీచేసింది. పెప్సీ (Pepsi), రెడ్ బుల్ (Redbull), మాన్స్టర్ బెవరేజ్, రిలయన్స్, హెల
మార్కెట్లో ప్యాక్ చేసిన ఫుడ్ ఐటమ్స్ కొనేటప్పుడు జాగ్రత్తగానే ఉంటాం. కానీ, ఈ ప్యాక్లపై ఆకట్టుకునే బొమ్మలు చూసినంతగా వాటి మీద రాసిన వివరాలు పట్టించుకోం. కారణం సరైన అవగాహన లేకపోవడమే. ప్రతి ఫుడ్ ప్యాకె�
Adulterated Ghee Seized | ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులు అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టును రట్టు చేశారు. నెయ్యి తయారీ, పంపిణీ కేంద్రాలపై దాడులు చేశారు. 6,500 లీటర్లకు పైగా క
తుప్పుపట్టిన కత్తులకు స్వస్తి పలుకండి అంటూ దేశవ్యాప్తంగా ఉన్న ఆహార సంస్థలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అడ్వైజరీ జారీ చేసింది. ఆహార సంస్థలు ఆహార, ప్యాకేజింగ్ క
FSSAI | ఆహార పదార్థాల ప్యాకింగ్, పంపిణీ లేదా నిలువ కోసం వార్తాపత్రికలను వినియోగించవద్దని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) మరోసారి స్పష్టంచేసింది. వీధి వ్యాపారులు (Street venders), రెస్టారెంట్లు (Restaurants), క్లౌడ�
న్యూస్ పేపర్లలో చుట్టి అమ్ముతున్న సమోసాలు, పకోడీలు, ఇతర తినుబండారాలు ఆరగిస్తున్నారా? ఇది ఆరోగ్యపరంగా ఎంతమాత్రం క్షేమకరం కాదని హెచ్చరిస్తున్నది భారత అహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఎ
Adulteration | భారతీయులు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఉపయోగించే దాదాపు అన్ని వస్తువులు కల్తీ అవుతున్నాయి. పాల నుంచి పన్నీర్ దాకా, టూత్ పేస్ట్ నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా అన్నీ కల్తీ అవు�
తేయాకు తోటల నుంచి సేకరించిన ఆకుతో కాకుండా హెర్బల్ పదార్థాలు, మొక్కలతో తయారుచేసిన వస్తువును టీగా ప్రచారం చేసి విక్రయించరాదని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆహార వ్యాపార నిర్వాహకులను హెచ్చరించింది.