CM Revanth Reddy | రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే.. నేరగాళ్లకు కాదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం తమ ప్రభుత్వం బాధ్యత అని ఆయన పేర్కొన్న
జిల్లాలో శాంతిభద్రతలు, పౌరుల రక్షణే లక్ష్యంగా పని చేస్తానని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. జిల్లాలో నేరాలు, ప్ర�
ఫ్రెండ్లీ పోలీసింగ్ మంటగలిసింది.. తమపై దాడి జరిగింది.. న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన దంపతులపట్ల ఓ మహిళా ఎస్ఐ దౌర్జన్యానికి దిగారు. భార్య కండ్ల ముందే భర్త మర్మాంగాలపై కాలితో తన్నినట్టు బాధి�
సిటీ ఠాణాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ కన్పించకపోవడమే కాకుండా.. వచ్చిన బాధితులకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి.. పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులను అప్యాయంగా పలుకరిస్తూ.. మీ కోసం మేమున్న
ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు ప్రతి రోజు 18 గంటలు పని చేయాల్సి ఉంటుందని, దీనికి మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా సురక్ష దినోత్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్శాఖ శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, షీంటీల �
శాంతిభద్రతలు బాగుంటేనే ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతుందని భావించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజధాని పోలీస్ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా మూడు కమిషనరేట్లతో మెగా �
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతున్న రాష్ట్ర సర్కారు, భద్రత, రక్షణకూ అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఎక్కడైతే ప్రజలు సంతోషంగా, భద్రంగా ఉంటారో.. ఆ ప్రాంతం ప్రశాంతంగా, ప్రగతిలో ఆదర్శంగా ఉంటుందన�
దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్స్టేషన్గా విరాజిల్లుతున్న పంజాగుట్ట పీఎస్ పరిధిలో ఈ ఏడాది కట్టుదిట్టమైన చర్యలు, ఫ్రెండ్లీ పోలిసింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో తీవ్ర నేరాల సంఖ్య గణనీయంగ�
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాదిలో నేరాల నియంత్రణకు పోలీసు శాఖ తీవ్రంగా కృషి చేసిందని సీపీ నాగరాజు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, డీజీపీ మహేందర్ రెడ్డి సూచనల ప్రకారం ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్
ఠాణాకు వెళ్లాలంటే భయం. భయాన్ని తొలిగించి న్యాయం అందించే ఠాణాగా మార్చాడు. నక్సలిజానికి జనం జేజేలు పలుకుతూ ఎర్రజెండాలను గుండెలకు హత్తుకున్న పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో పోలీసులు అంటే ప్రజలకు నమ్మకం
అనేక సమస్యలకు యాప్తో పరిష్కారం ఇదీ తెలంగాణ పోలీసుశాఖ ఘనత అగ్రస్థానంలో ఢిల్లీకి చెందిన లాస్ట్ రిపోర్ట్ కేంద్ర హోంశాఖ తాజా నివేదికలో వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): ఫ్రెండ్లీ పోలీస�
బోథ్, జనవరి 20 : పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా మెలగాలని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. బోథ్ పోలీస్ స్టేషన్ను గురువారం సందర్శించారు. పోలీసు స్టేషన్ ఆవరణలో ఉన్న చిల్డ్రన్స్ పార్కు�
ఎల్బీనగర్ : ఇంటి నిర్మాణ అనుమతుల సమయంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనలను తీసుకుని రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపేట న్