మణుగూరు: శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నామని ఏఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా ఎస్పీ సునీల్దత్ ఆదేశాల మేరకు శుక్రవారం మణుగూరు మండలంలోని వెంకటపతినగర్, మద్దులగూడెం గ్రామాల్లో సీఐ �
దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీస్శాఖ | దేశానికే తెలంగాణ పోలీస్ శాఖ ఆదర్శంగా ఉందని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
హాజరైన 4 వేల మంది నిరుద్యోగులు పాల్గొన్న 35 కంపెనీలు అక్కడికక్కడే ఇంటర్వ్యూలు..నియామకపత్రాలు ఉస్మానియా యూనివర్సిటీ : ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, పోలీసులు అంటే భయపడే ప్రజలు.. ప్రత్యేక తెలంగాణ రాష్�