ఏపీలోని బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. అమర్నాథ్ అనే పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన అమర్నాథ్ను గుంటూరు జీజీహెచ్కు తరలించగా..చికిత్స పొం దుతూ మృతిచెంద�
funeral pyre | అశోక్ మృతదేహానికి చితి వెలిగించిన తర్వాత బంధువులు అక్కడి నుంచి వెళ్లసాగారు. ఇంతలో ఆనంద్ ఉన్నట్టుండి ఒక్కసారిగా స్నేహితుడి చితిపైకి దూకాడు.
నమ్మి స్నేహం చేసిన పాపానికి స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఏకంగా మిత్రుడి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచుకున్న రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
Friendship | నాకు ఓ స్నేహితురాలు ఉంది. చాలా మంచిది. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. కష్టసుఖాలు తనతోనే చెప్పుకొంటాను. నేను ప్రేమలో పడిన విషయం కూడా తనకే ముందుగా చెప్పాను. నా ప్రేమ విజయవంతం కావడంలో తన సహకారం ఎంతో ఉంది.
ఈ ప్రమాదంతో భయపడిన తాను నిస్సహాయస్థితిలో తన ఇంటికి వెళ్లినట్లు మీడియాకు నిధి తెలిపింది. తాను ఇంటికి వెళ్లిన తర్వాత ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని, చాలా ఏడ్చానని చెప్పింది.
సైనైడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగిన రఫీక్ అచేతనంగా పడిపోయాడు. ఆ తర్వాత అతడి స్నేహితుడు భరత్ కూడా ఆ కూల్ డ్రింక్ తాగి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ వారిద్దరూ చనిపోయారు.
హత్య చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు తెగ ప్రయత్నించారు. సుమారు 136 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. 57 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
Mumbai | కవిత, కమల్కాంత్ షా ఇద్దరు భార్యాభర్తలు. ముంబైలోని శాంత్రాక్రూజ్లో నివాసముంటున్నారు. 2002లో ఒక్కటైన వీరికి 20 ఏండ్ల కూతురు, 17 ఏండ్ల కుమార్తె ఉన్నారు. అయితే కమల్కాంత్ స్నేహితుడు హితేశ్తో
భార్య నగలను బ్యాంకు నుంచి విడిపించి రెండ్రోజుల్లో డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించి విశ్రాంత చీఫ్ సెక్రటరీని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ�
నాలుగేండ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఇద్దరు నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ఫలక్నుమా ఏసీపీ షేక్ జహంగీర్ తెలిపిన ప్రకారం, జహంగీరాబాద్లో నివసించే మహ్