Priyank Kharge | భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం (India's 80th Independence Day) సందర్భంగా కర్ణాటక మంత్రి (Karnataka Minister), కాంగ్రెస్ నేత (Congress Leader) ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమరు �
Akhilesh Yadav | నాడు భారత స్వాతంత్య్ర సంగ్రామం (Freedom fight) లో పాల్గొనని వాళ్లు ఇప్పుడు వందేమాతరం (Vandemataram) గురించి, ఆ గీతం విలువల గురించి మాట్లాడుతున్నారని ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ (Samajwadi party) అధ్
PM Modi: వందేమాతర మంత్రం స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో యావత్ దేశ ప్రజలకు శక్తిని, ప్రేరణను ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. వందేమాతరంకు 50 ఏళ్లు నిండిన సమయంలో దేశం బ్రిటీషు పాలనలో ఉందని, ఇక వంద�
CPI Secretary | ఎర్రకోటలో ప్రధాని మోదీ ప్రసంగంపై సీపీఐ శాఖ తీవ్రంగా ఖండించింది. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర శ్లాఘనీయమని మోదీ పేర్కొనడం విచారకరమని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
కవి, కథకుడు, నవలా రచయిత రామా చంద్రమౌళి తన అనుభూతులను మేళవించి వెలువరించిన కవితా సంకలనం ‘ఆత్మ’. ఇందులోని కవితలు చాలావరకు వర్తమాన సామాజిక అంశాలపై రాసినవే. ‘ఇది నిరంతర అనంత యాత్ర’ కవిత భారత స్వాతంత్య్ర పోరాట
అవి స్వాతంత్య్రం కోసం ఉధృతంగా పోరాటాలు జరుగుతున్న రోజు లు. భరతమాత దాస్యశృంఖలాలు తెగిపోయే రోజులు ఎంతో దూరంలో లేవని, భయం వీడి ఉద్యమంలో పాల్గొనాలంటూ స్వాతంత్య్ర సమరయోధులు పిలుపునిస్తున్నారు.
‘దేశ స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యం.. దేశ భక్తులమని చెప్పుకొనే హక్కు ఆ పార్టీ నాయకులకు లేదు’ అని మాజీ ఎమ్మె ల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ విమర్శించారు. అనేక జాతులు,
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హైదరాబాద్, ఆగస్టు 15 (నమ స్తే తెలంగాణ): సామాజిక సమాన త్వం కోసం జాతీయోద్యమ స్ఫూర్తి తో మరో సంపూర్ణ స్వాతంత్య్ర పోరాటం అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్�
మెజారిటీ కోల్పోయి, ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్లో మరో మారు స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానించారు. నేటి నుం�
ఎందరో మహనీయులు ఎంత కష్టపడి మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారనే విషయాన్ని భావి తరాలకు తెలియజెప్పే ప్రయత్నం ఎంతగానో ఆకట్టుకున్నది. అప్పటి స్వాతంత్ర పోరాటాన్ని కండ్లకు కట్టినట�
కోల్కతా: భారత స్వాతంత్ర్య పోరాటం, బెంగాల్ విభజనపై మొబైల్ ‘పార్టిషన్ మ్యూజియం’ను పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ ఆదివారం ప్రారంభించింది. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోల్కతాలో రెండు ట్రామ్లను �