ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికుల వెన్నముకను కాంగ్రెస్ ప్రభుత్వం విరగొట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. సోమవారం నుంచి చేపట్టనున్న ఆటోల నిరవధిక బంద్ పోస్టర్ను ఆద�
తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోల నిరవధిక బంద్ నిర్వహిస్తామని ఆటో యూనియన్ల జేఏసీ నాయకులు ప్రకటించారు.
కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆటోడ్రైవర్లు కన్నెర్రజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్ చే స్తూ మంగళవారం కరీంనగర్ ఆటో కార్మి క సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొ మ్మిడి శ్రీనివాస్రె
రాష్ట్రంలో మహాలక్ష్మీ ఉచితబస్సు పథకం ద్వారా తీవ్రంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్ల దీనస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వంలో వినేవారే లేరు. ప్రతిపక్షంలో ఉండగా ఆటో డ్రైవర్లకు నెలకు రూ.1,000 చొప్పున ఏడాదికి రూ.12వేల ఆర్�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సులతో కిరాయిలు లేక అప్పులబాధతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో గురువారం చోటుచేసుకున్నది.
మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి చిప్తో కూడిన స్మార్ట్కార్డులు ప్రవేశపెట్టేందు కు రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. అదిగో, ఇదిగో ఇస్తాం.. అంటూ ఊదరగొడుతుందే తప్ప.. అమలు చేయడమే లేదు. కార్డు ల జాప్యం కా�
Rythu Bharosa | రైతుభరోసా, ఉచిత విద్యుత్తు పథకాలు అసలైన సంక్షేమ పథకాలు కావట. ఉచిత బస్సు పథకం ముందు ఇవన్నీ దిగదుడుపేనట. ఆ పథకాలతో పోల్చితే ఉచిత బస్సు పథకమే నిజమైన, అసలైన సంక్షేమ పథకమట.
వద్దురా నాయనా..కాంగ్రెస్ పాలన నమ్మి మోసపోయాం.. బతుకులు ఆగమాగం, సీఎం రేవంత్ డౌన్ డౌన్ నినాదాలను నగరంలో ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన రెండో రోజు నుంచి ఇప్పటికి ప్రతి రోజు వినిపిస్తుండట�
ఉచిత బస్సు పథకం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు, స్వావలంబనకు భరోసా, బలమైన అడుగు అని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస
నగరంలో బస్సెక్కాలంటే వయోవృద్ధులు జంకుతున్నారు. కిటకిటలాడుతూ వస్తున్న బస్సుల్లో ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నారు. అందులోనూ నిల్చొని ప్రయాణం చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Free Bus | ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. ఈ స్కీమ్ అనగానే మొదట గుర్తొచ్చేది కర్ణాటక రాష్ట్రం. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసింది. ఆ తర్వాత తెలంగాణలో �
Viral Video | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఎప్పుడు ఏదో ఒక లొల్లి వస్తూనే ఉంది. తాజాగా బస్సులో సీటు కోసం ఓ మహిళ, సీనియర్ సిటిజన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియ�
ఎలాంటి అధ్యయనం లేకుండా, నిపుణుల సూచనలను పరిగణలోకి తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి.. ప్రజా రవాణా వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేశారు.
Free Bus Scheme | ఏపీలో పంద్రాగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయాన్ని కల్పిస్తున్నారు. స్త్రీ శక్తి పేరుతో అమలు చేస్తున్న ఈ పథకంలోని లోటుపాట్లపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా మండిపడ్డారు. తల్లి, చెల్లిపై కోర్టుకు వెళ్లిన వ్యక్తి కూడా మహిళల గురించి మాట్లాడతారా అని నిలదీశారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం పథక