ఉచిత బస్సు పథకం మరో ఉసురు తీసినట్లయింది. 15 ఏండ్లుగా కలలుగన్న ఓ యువకుడు ఏడాది క్రితమే ఫైనాన్స్లో కొత్త ఆటో కొన్నాడు. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలక
ప్రస్తుతం మేధావుల తరగతి అంటున్నది ఒకప్పటి రుషులు, గురువుల తరగతి వంటిది. అప్పుడు వారి నుంచి సమాజం, పాలకులు కూడా ఆశించింది తాము సమాజాన్ని అధ్యయనం చేసి, ఆలోచించి, సమాజానికీ, పాలకులకూ మార్గదర్శనం చేయాలని. ఈ కా�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకం ముగ్గురు విద్యార్థినుల అదృశ్యానికి కారణమైంది. బాలికలు స్కూల్కు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో భారం మోపింది. ఆర్టీసీ బస్సు చార్జీలను 15 శాతం పెంచుతూ సిద్ధరామయ్య సర్కారు గురువారం నిర్ణయం తీసుకుంది. శక్తి పథకం పేరుతో అమలు చేస్తున్న ఉచిత బస్సు భారాన్ని తగ్గించ�
ఉచిత బస్సు స్కీంతో నష్టపోతున్న ఆటోడ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు తీరుకు నిరసనగా శుక్రవారం అసెంబ్లీ ముట్టడి చేపట్టనున్నట్టు ఆటో జేఏసీ నాయకులు మారయ్య, సత్తిరెడ్డి, వెంకటేశ్�
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం రాష్ట్రంలోని నాలుగు ఆర్టీసీలను దివాలా తీయిస్తున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించిన ఆర్టీసీలకు చెల్లించాల్సిన డబ్బులను సిద్ధరామయ్య
కాంగ్రెస్ పాలనలో ఆటోడ్రైవర్ల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఏడాది కిందటి వరకు ఆటోలు నడుపుకొని నిరం�
కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఫ్రీ బస్సు పథకం చెప్పుకోవడానికే బాగుందని, అందులో ప్రయాణిస్తున్న మహిళలను ఆర్టీసీ వారు చిన్న చూపు చూస్తుండడంతోపాటు హేళన చేసి మాట్లాడుతున్నారని, మహిళలు కనిపిస్తే బస్సులు ఆపక�
తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆ పార్టీ తీరు దున్నపోతు మీద వానపడ్టటే ఉన్నదని ఆటో జేఏసీ నాయకులు విమర్శించారు.
‘ఉచిత బస్సు స్కీంతో గిరాకీ తగ్గి తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల జీవితాలు అతలాకుతలమవుతుం టే ఇతర రాష్ర్టాల క్యాబ్లు ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ ఇక్కడివారి ఉపాధిని దెబ్బకొట్టడం ఎంతవరకు సమంజసం?’ అంటూ తె
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలు అమలు చేస్తామని చెప్పి.. ఉచిత బస్సు తప్ప ఇతర ఏ హామీ కూడా సక్రమంగా అమలు చేయడలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
Free Bus Scheme: పంజాబ్ ఆర్టీసీ తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ కింద రావాల్సిన బకాయిలను ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదు. దీంతో ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొ�