రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.3000 కోట్ల అప్పు తెచ్చింది. ఎఫ్ఆర్బీఎం పరిధిలో రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి ఈ మొత్తాన్ని సేకరించింది. రూ.1000 కోట్ల విలువైన మూడు బాండ్లను 24 సంవత్సరాలు, 29 సంవత్సరాలు, 30 సంవత్సరాల కా
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అపసవ్య దిశలో సాగుతున్నది. రేవంత్ సర్కారు చేస్తున్న అప్పులు, వస్తున్న ఆదాయానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. పరిమితికి మించి అప్పులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం.. ఆదాయం స�
రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇస్తున్న హామీలు, చెప్తున్న మాటలు ఆచరణ సాధ్యమా? అనే చర్చ జోరుగా నడుస్తున్నది. ముఖ్యంగా ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే అప్పు తీసుకొని రుణమాఫీ చేస్తామంటున్న ముఖ్యమంత్రి వ
ప్రజాకర్షక విధానాలను పక్కనపెట్టి సమర్పించిన బడ్జెట్లో కేంద్రం సహజంగానే ద్రవ్యలోటును కట్టడి చేస్తూ ప్రతిపాదించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 5.1 శాతానికి, 2025-26లో 4.5 శాతం లోపునకు తగ్గిస్�
సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ రైతంగాన్ని ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టారని, అప్పులు తీసుకొచ్చేందుకు ఎఫ్ఆర్బీఎంపై సంతకం చేశారని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెగడపల్లిలో శనివారం నిర్�
రాష్ట్రంలోని వ్యవసాయ మోటర్లకు జియో ట్యాగింగ్ చేయడం మొదలయ్యింది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఈ, సబ్ ఇంజినీర్లతోపాటు లైన్మెన్, జూనియర్ లైన్మెన్ స్థాయి ఉద్యోగులందరూ ఇందులో పాల్గొనాల
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రూ.72,658 కోట్లుగా ఉన్న రాష్ట్ర రుణాలు, ఇప్పుడు 6,71,757 కోట్లకు పెరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక పరిస్థితులపై బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారిపోయింది. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. రాష్ర్టాలు పరిమితికి మించ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్ల అప్పు తీసుకొచ్చింది. సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.1000 కోట్లు 20 ఏం డ్లకు 7.42 శాతం వడ్డీతో రుణం తీసుకోగా, మరో రూ.500 కోట్లు 18ఏండ్లకు 7.42 శాతం వడ్డీతో అప్పు తెచ్చారు. మరో రూ. 500 కో�
విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో విద్యపై 10 శాతం ఖర్చుచేస్తున్నామని చెప్పారు.
అంతర్జాతీయంగా ముడిచమురు ధర కనిష్ఠ స్థాయికి చేరుకొన్నా.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రాకెట్ వేగాన్ని మించి ఆకాశానికి పరిగెడుతున్నాయి. గ్యాస్ పొయ్యి మంటకన్నా.. గ్యాస్బండ మంటే ఎక్కువగా మండుతున్నది. 7
హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తుంటే కొంతమంది అప్పులు ఎక్కువగా చేస్తుందని అవగాహనారాహిత్యంతోనూ, కుట్రపూరితంగానూ వ్యాఖ్యాన�
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్ సమావేశంలో సమగ్రమైన చర్చ జరిగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 5 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. కేబినెట్ భేటీలో పలు