లాభాలు ఇప్పిస్తామంటూ.. పెట్టుబడి పెట్టించి.. రూ.87,51,400 లక్షలు కొట్టేసిన సైబర్ నెరగాళ్లలో ఒకరిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పో లీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీ లో ఉన్నాడు.
కార్లను అగ్రిమెంట్ పద్ధతిలో అద్దెకు తీసుకుని వాటిని అమ్ముకుంటున్న వ్యక్తిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బాలానగర్ డీసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాట చేసిన సమావేశంలో డీస
Digital Arrest: బెంగుళూరు మహిళను డిజిటల్ అరెస్టు చేశారు సైబర్ నేరగాళ్లు. 11 రోజులు ఆమెను వేధించారు. ఆమె బ్యాంకు అకౌంట్ల నుంచి సుమారు 30 లక్షలు కాజేశారు. ఇదీ ఆ స్టోరీ.
రివార్డ్ పాయింట్ల పేరుతో బ్యాంకు ఎలాంటి లింకులూ పంపదని స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) వెల్లడించింది. ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పదని.. ఎస్ఎంఎస్, వాట్సాప్లో వచ్చే లింకులను క్లిక్ చేయవచ్చన
ప్రభుత్వ కార్యాలయాలు అంటే సామాన్యులు జంకుతున్నారు. ఏదైనా పనికోసం దరఖాస్తు చేస్తే రోజులు..నెలల తరబడి పెండింగ్లో పెట్టి చివరకు కొర్రిలు పెట్టి ఈ పనికాదని ఖరాకండిగా చెబుతున్నారు. ఇది సాధారణంగా ప్రభుత్వ అ�
ఇప్పుడు ప్రపంచమంతా ఇన్స్టాగ్రామ్లో ఇమిడిపోయింది. అభిరుచులను పంచుకోడానికి, కాలక్షేపానికి, కలల సాకారానికి అన్నిటికీ ఇన్స్టాను వేదికగా చేసుకుంటున్నారు. ఈ సామాజిక మాధ్యమంలో సుమారు 270 కోట్ల ఖాతాలున్నాయ�
పొరపాటున మీకు 10వేలు పంపాను.. రిటర్న్ పంపండి అంటూ ఓ యువతికి సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. దీంతో ఆ యువతి ఏం సమాధానం చెప్పిందో అనుకుంటునారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చూసేయండి ఈ వీడియో.
పుస్తకాలు స్కాన్ చేసి డిజిటలైజేషన్ చేస్తున్నామంటూ నమ్మించి అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈవోను శుక్రవారం ఢిల్లీలో నగర సీసీఎస్ పోలీసు�
గొలుసు కట్టు విధానంలో ట్రేడింగ్ పేరుతో కోట్లాది రూపాయల మోసం చేసిన ముక్తిరాజ్, అతడి అనుచరులు ఈ నెల 14వ తేదీన ఒక్క రోజే బ్యాంకు ఖాతా నుంచి రూ.7.5 కోట్లు డ్రా చేసినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. హబ్సిగూడ�
ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. బినామీ వ్యక్తులతో వాటిని అమాయకులకు కట్టబెట్టడం, గొడవలు సృష్టించి అసలైన యజమానుల వద్ద సెటిల్మెంట్లు చేసుకుంటున్న ఓ ఘరానా ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు
పెట్టుబడుల పేరిట సామాన్యులను మోసం చేసి రూ.903 కోట్ల సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్న ఓ అంతర్జాతీయ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్
లోన్ యాప్ సిబ్బంది వేధింపుల నుంచి కాపాడాలని కోరుతూ బాధితుడు మంగళవారం శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కారం గ్రామానికి చెందిన గూడురు గణేశ్ కొరియర్�