ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న నేరగాడిపై పీడీ యాక్టు ప్రయోగిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వాట్సాప్ గ్రూప్లో ఓ మహిళ నంబర్ను యాడ్ చేసిన సైబర్ నేరగాళ్లు అధిక లాభాల ఆశచూపి రూ.13.36 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మ�
పోలీసులు మోసగాళ్ల భరతం పడుతున్నారు. చీటర్స్ను అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి పంపుతున్నారు. తాజాగా బీమా కుంభకోణంపై దృష్టిసారించిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని, పరారీల
ఈజీ మనీకి అలవాటు పడ్డ ఓ కేటుగాడు.. అబ్బాయిలకు కుచ్చుటోపీ పెడుతున్నాడు. తెలుగు మ్యాట్రీమోనీలో అమ్మాయి డీపీతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, నమ్మిన వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఓ యువకుడి ఫ
పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ ఫొటో డీపీతో మారోసారి సైబర్ నేరగాళ్లు డబ్బులను డిమాండ్ చేస్తూ వాట్సాప్ మెసేజ్లను పంపిస్తున్నారు. ఇది గుర్తించిన అర్వింద్ కుమార్ గురువారం ట�
సికింద్రాబాద్ : ఉద్యోగాల పేరుతో మోసగించే వ్యక్తుల పట్ల రైల్వే ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలని దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. మోసగాళ్ల గురించి తెలుసుకోవాలని సూచించింది. 12 మంద�
భద్రాద్రి కొత్తగూడెం : ఇంటి లోన్ పేరుతో ఓ కుటుంబాన్ని రూ. 35 లక్షలకు ముంచారు ఇద్దరు సభ్యుల గ్యాంగ్. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్ గ్రామ పంచాయతీలోని రామ్నగర్లో చోటుచేసుక�