రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనున్నది. రూ.63,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో భాగంగా 26 యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయనున్నది.
Rafale aircraft | భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం కేంద్రం మరో ముందడుగు వేసింది. రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల (Rafale Marine fighter aircraft) కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్ (France) దేశంతో మెగా డీల్ కుదుర్చుకుంది.
Paris AI Summit | ఫిబ్రవరి 10, 11 తేదీల్లో పారిస్లోని గ్రాండ్ పలైస్ వేదికగా జరిగే ‘పారిస్ AI యాక్షన్ సమ్మిట్ (Paris AI Action Summit)’ లో ప్రపంచ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు AI భవిష్యత్తు గురించి, AI ని ఉపయోగించాల్సిన తీరు గురించి చర
PM Modi : ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ నుంచి ఇవాళ ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప�
కొత్త సీజన్ను తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ రికార్డు రేసుతో ప్రారంభించింది. ఫ్రాన్స్లో జరుగుతున్న నాంటెస్ మెట్రోపోల్ వరల్డ్ అథ్లెటిక్స్లో భాగంగా 60 మీటర్ల రేసును ఆమె 8.04 సెకన్లలోనే పూర్తిచేసి కొత్త జ�
సభ్య సమాజం తలదించుకునేలా భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించి, కొందరు అపరిచితులతో భార్యను అనేక ఏండ్లు రేప్ చేయించిన భర్తకు ఫ్రాన్స్లోని ఒక కోర్ట్ 20 ఏండ్ల శిక్ష విధించింది.
శబ్దంతో పోలిస్తే ఐదింతల వేగంతో వెళ్లి శత్రు లక్ష్యాలను ఛేదించే హైపర్సానిక్ క్షిపణి పరీక్షను భారత్ ఆదివారం దిగ్విజయంగా పూర్తిచేయడం ప్రశంసనీయం. రక్షణరంగ దిగ్గజం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెం
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ప్రారంభమైన యుద్ధం క్రమంగా మధ్యప్రాశ్చం మొత్తానికి విస్తరిస్తున్నది. హమాస్, హెజ్బొల్లా గ్రూప్లను తుదముట్టించడమే లక్ష్యంగా నెతన్యాహూ (Benjamin Netanyahu) దళాలు ముందుకు సాగుతున్నాయి. దీంతో
Paris Olympics 2024 : ఈ మెగా ఈవెంట్లో ఆఖరి పతకాన్ని అమెరికా (America) ఒడిసిపట్టింది. ఆదివారం జరిగిన మహిళల బాస్కెట్బాల్ పోటీలో ఆతిథ్య ఫ్రాన్స్ను ఓడించి స్వర్ణం తన్నుకుపోయింది. పతకాల పట్టికలో అగ్రస్థానం�
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సంబరాల వేళ.. ఫ్రాన్స్ రైల్వే వ్యవస్థపై దాడి జరిగింది. కొందరు దుండగులు.. పారిస్కు వెళ్లే రైల్వే లైన్లను ధ్వంసం చేశారు. మూడు రూట్లలో లైన్లు ధ్వంసం అయినట్లు తెల�
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఎలుకల బెడద స్థానిక అధికారులకు సవాల్గా మారింది. వేల కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న ఒలింపిక్స్ను వీక్షించడానికి పారిస్కు వచ్చే సందర్శకులకు నగరంలో మూషికాలు కనిపించకుండా
FIFA Rankings : ఫిఫా ర్యాంకింగ్స్లో భారత జట్టుకు షాక్ తగిలింది. మూడు స్థానాలు దిగజారి 124వ ర్యాంక్ దక్కించుకుంది. ఇక ఆసియా టీమ్ల జాబితాలో బ్లూ టైగర్స్ 2వ ర్యాంక్తో సరిపెట్టుకుంది.