Sisters found dead | అబ్బాయిలతో మాట్లాడుతున్నారన్న కోపంతో సవతి తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. ఆడ పిల్లల గొంతు కోసి హత్య చేశాడు. ఇంటి నుంచి పారిపోయిన అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.
Man Kills Wife and Dies | ఒక వ్యక్తి తన ఇంట్లో భార్య గొంతునొక్కి హత్య చేశాడు. ఆ తర్వాత అపార్ట్మెంట్ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి ముందు వేరే ప్రాంతంలో పని చేస్తున్న కుమారుడి కోసం ఫ్లైట�
Woman Jumps To Death | ఒక మహిళ తన ఇద్దరు పిల్లల్ని చంపింది. ఆ తర్వాత బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తాను తీసుకున్న ఈ నిర్ణయానికి భర్త చిత్రహింసలు, వేధింపులు కారణమని సూసైడ్ నోట్లో ఆరోపించింది.
Family Found Dead | ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంట్లో అనుమానాస్పదంగా మరణించారు. (Family Found Dead) కుటుంబ పెద్ద మృతదేహం సీలింగ్కు వేలాడుతూ కనిపించింది. ఆ వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలు, మనవరాలి మృతదేహాలు అదే గదిలో ఉన్నా�
Jefferson Machado: మిస్సింగ్లో ఉన్న జెఫర్సన్ మచాడో శవమై తేలాడు. అతని మృతదేహాన్ని ఓ శవపేటికలో గుర్తించారు. రియో డి జనరోలోని ఓ ఇంట్లో అతని శవపేటికను గుర్తించారు. అతడి శరీరాన్ని చెయిన్తో కట్టేశ�
Greater Noida | శివకుమార్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శుక్రవారం పని చేసేందుకు స్థానిక ఫ్యాక్టరీకి వెళ్లాడు. అనంతరం అతడి భార్య కూడా స్థానిక మార్కెట్కు వెళ్లింది. రెండేళ్ల పాప,
అంబాలా: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. అంబాలాలోని బలానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిలో సంగత్ రామ్, భార్య మహిందర్ కౌర్, కుమారుడు సుఖ్వింద
న్యూఢిల్లీ: కరోనా వల్ల దేశంలో లాక్డౌన్ విధించిన సమయంలో కూలీలను విమానంలో వారి సొంతూర్లకు పంపిన రైతు, గుడిలో అనుమానాస్పదంగా మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. పుట్టగొడుగుల రైతు పప్పన్ సిం�
జమ్మూ: జమ్మూలోని సిద్రా ఏరియాలో ఉన్న ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరు మంది మృతిచెందారు. అయితే ఆ ఘటనకు సంబంధించిన వివరాలు అందాల్సి ఉందని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. జమ్మూలోని ప్రభుత్వ ఆ
ముంబై: ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్, హోటల్ గదిలో అనుమానాస్పదంగా మరణించింది. ఒక కేసు దర్యాప్తు కోసం ఇతర రాష్ట్రానికి వెళ్లిన ఆమె అక్కడ చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 25 ఏళ్ల కవితా కుమారి బీ�
చండీగఢ్: తుపాకీ బుల్లెట్ గాయాలతో ఒక వ్యక్తి కారులో మరణించి ఉండటం కలకలం రేపింది. పంజాబ్లోని మొహాలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మొహాలిలోని జల్ వాయు విహార్లో నివాసం ఉంటున్న కరణపాల్ శర్మ, బుధవారం ఉదయం ఆరు �
భోపాల్: పేరు చెప్పనందుకు, ఆధార్ కార్డు చూపనందుకు ఒక వ్యక్తిని బీజేపీ నేత విచక్షణ రహితంగా కొట్టాడు. అదృశ్యమైన ఆ వృద్ధుడు శవమై కనిపించాడు. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. రత్లాం సర్సి
ముంబై : మహారాష్ట్ర స్వరాజ్ ఎక్స్ప్రెస్లోని రైలు వాష్రూమ్లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాంద్రా రైలు టెర్మినస్ నుంచి జమ్ముతావికి ఆదివారం బయలుదేరగా.. 20 సంవత్సరాల యువతి ట్రైన్ ఎక్కింది. ఆ తర్వాత ర�
వాషింగ్టన్: అమెరికాలో భారత్కు చెందిన దంపతులు అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు అక్కడి స్థానిక మీడియా శుక్రవారం పేర్కొంది. మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన బాలాజీ భారత్ రుద్రవర్కు(32) ఆర్తితో 2014లో వివా�