చండీగఢ్: తుపాకీ బుల్లెట్ గాయాలతో ఒక వ్యక్తి కారులో మరణించి ఉండటం కలకలం రేపింది. పంజాబ్లోని మొహాలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మొహాలిలోని జల్ వాయు విహార్లో నివాసం ఉంటున్న కరణపాల్ శర్మ, బుధవారం ఉదయం ఆరు �
భోపాల్: పేరు చెప్పనందుకు, ఆధార్ కార్డు చూపనందుకు ఒక వ్యక్తిని బీజేపీ నేత విచక్షణ రహితంగా కొట్టాడు. అదృశ్యమైన ఆ వృద్ధుడు శవమై కనిపించాడు. మధ్యప్రదేశ్లోని నీముచ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. రత్లాం సర్సి
ముంబై : మహారాష్ట్ర స్వరాజ్ ఎక్స్ప్రెస్లోని రైలు వాష్రూమ్లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాంద్రా రైలు టెర్మినస్ నుంచి జమ్ముతావికి ఆదివారం బయలుదేరగా.. 20 సంవత్సరాల యువతి ట్రైన్ ఎక్కింది. ఆ తర్వాత ర�
వాషింగ్టన్: అమెరికాలో భారత్కు చెందిన దంపతులు అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు అక్కడి స్థానిక మీడియా శుక్రవారం పేర్కొంది. మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన బాలాజీ భారత్ రుద్రవర్కు(32) ఆర్తితో 2014లో వివా�
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలియా వద్ద బాంబులతో కూడిన వాహనం నిలిపి ఉంచడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ వాహనం యజమాని మన్సుఖ్ హిరెన్ శుక�