PMGKAY | ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (PMGKAY)తో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఫోర్టిఫైడ్ బియ్య పంపిణీ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 2028 డిసెంబర్ వరకు ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేసేందుకు బుధవారం ప�
దేశ ప్రజల్లో అత్యధిక మందిలో రక్తహీనత నియంత్రణకు ఫోర్టిఫైడ్ రైస్ వినియోగం పెంచడమే లక్ష్యంగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు అధ్యయనం చేసినట్టు ఎన్ఐఎన్ పేర్కొన్నద�
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పేద ప్రజల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు చర్య లు తీసుకుంటున్నది. ముఖ్యంగా గ్రామీణ, పట్ట ణ ప్రాంత ప్రజలు, మహిళలు, చిన్నారులు పోషకాహార లోపంతో అనే
పేదల కోసం ఎన్నో సంక్షే మ, అభివృద్ధి పథకాల ను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేష న్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యంలోనూ నాణ్యతతో కూ డిన బియ్యాన్ని పంపిణీ చ
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. పౌష్టికాహారం లోపాన్ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల నిర్వహించిన ఐదో జాతీయ కుటుంబ సర్వేలో దేశంలోని 50శాతం మంది మహిళలు రక్త�
రేషన్ దుకాణాల్లో ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం)ను తొలిదశలో ఏప్రిల్ నుంచి 11 జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
Good news | తెలంగాణ ప్రభుత్వం మరో ఏడు జిల్లాల పేదలకు గుడ్ న్యూస్(Good News) చెప్పింది. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుదారులందరికీ బలవర్ధక(ఫోర్టిఫైడ్)బియ్యం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమల�
ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాల ద్వారా పోర్టిఫైడ్ బియ్యం అందించేంద�
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ను అందించేందుకు ఏర్పా�
రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబాల ప్రజలు సరైన ఆహారం తీసుకోని కారణంగా పలు వ్యాధుల బారిన పడుతుంటారు. అలాంటి వారికి పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ కర్నెల్ రైస్ను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించ�
జిల్లాలో రేషన్ దుకాణాలు నడుపుతున్న డీలర్లకు అదనపు ఆదాయం కోసం ప్రభుత్వం 5 కేజీల సిలీండర్ల అమ్మకానికి మార్గదర్శకాలు జారీ చేసిందని అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమానికి శ్ర�