తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. పౌష్టికాహారం లోపాన్ని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల నిర్వహించిన ఐదో జాతీయ కుటుంబ సర్వేలో దేశంలోని 50శాతం మంది మహిళలు రక్త�
రేషన్ దుకాణాల్లో ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం)ను తొలిదశలో ఏప్రిల్ నుంచి 11 జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
Good news | తెలంగాణ ప్రభుత్వం మరో ఏడు జిల్లాల పేదలకు గుడ్ న్యూస్(Good News) చెప్పింది. వచ్చే నెల నుంచి రేషన్ కార్డుదారులందరికీ బలవర్ధక(ఫోర్టిఫైడ్)బియ్యం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమల�
ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ దుకాణాల ద్వారా పోర్టిఫైడ్ బియ్యం అందించేంద�
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ పోషకాలతో కూడిన ఆహారం అందించాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ను అందించేందుకు ఏర్పా�
రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబాల ప్రజలు సరైన ఆహారం తీసుకోని కారణంగా పలు వ్యాధుల బారిన పడుతుంటారు. అలాంటి వారికి పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ కర్నెల్ రైస్ను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించ�
జిల్లాలో రేషన్ దుకాణాలు నడుపుతున్న డీలర్లకు అదనపు ఆదాయం కోసం ప్రభుత్వం 5 కేజీల సిలీండర్ల అమ్మకానికి మార్గదర్శకాలు జారీ చేసిందని అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమానికి శ్ర�
బలవర్ధకమైన పోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకూ అందించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు మొదలు పెట్టింది. త్వరలో పౌరసరఫరాల దుకాణాలకు పంపిణీ చేయనుండగా, నేడు ఈ అంశంపై ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు రైస్ మ�
సాధారణ బియ్యానికి బదులుగా.. రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ వచ్చే ఏప్రిల్ నుంచి అందరికీ పౌరసరఫరాలశాఖ కసరత్తు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ప్రజలకు పోషక విలువలతో కూడిన బియ్యం అందించాలనే ఉద్ద�
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఆగస్టు నెలకు సంబంధించి తెల్ల రేషన్కార్డుదారులకు ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. ఉచిత బియ్యం పంపిణీలో భాగంగా మే నెల కోటాను గురువారం పంపిణీ చే
మిల్లర్లకు పౌరసరఫరాల సంస్థ హెచ్చరికలు జారీ గత యాసంగి సీఎమ్మార్కు ఈ నెలాఖరే గడువు హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): మిల్లర్లు 2020-21 యాసంగికి సంబంధించి సీఎమ్మార్ ఇవ్వకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన�