లక్నో: రోడ్డు పక్కన బండిపై బట్టలు అమ్మే వ్యాపారికి ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీంతో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది గన్స్తో ఆ చిరు వ్యాపారికి భద్రత కల్పిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్లోని ఈటా�
మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి దళితబంధు కింద లబ్ధిచేకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా సెంటు భూమి కూడా లేకపోవడంతో దళితబంధు పథకాన్ని మంజూరు చేసి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచింది.
తన పెండ్లికి సాయం చేయండంటూ నిరుపేద యువతి వాట్సాప్ ద్వారా దాతలను వేడు కుంది. ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ ‘పెండ్లికి సాయం చేయండి ప్లీజ్' పేరుతో కథనాన్ని ప్రచురించింది. స్పందించిన దాతలు రూ.2.50 లక్షలు అందించగ
ప్పుడు ఆరోపణలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ చిల్లర మాటలు మానుకోవాలని, తన వ్యవహారశైలి మార్చుకోకుంటే పరువునష్టం దావా వేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గు
Former MLA | అతనో మాజీ ఎమ్మెల్యే. ఆయన ఇంటి ముందు పెద్దసంఖ్యలో హోర్డింగ్లు, పోస్టర్లు ఉన్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. చిర్రెత్తుకొచ్చిన ఆయన
శోభా హైమావతి | ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
రామాయంపేట| రామాయంపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీ చైర్మన్ రాజయ్యగారి ముత్యంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాసవిడిచారు.
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బారినపడి బీజేపీ మాజీ ఎమ్మెల్యే పాస్కల్ ధనారే (49) కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. పాస్కల్ ధనారేకు