వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన నారాయణపేటలో రైతు కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ ఖర్చుతో వ్యవసాయ విద్యనందించాలనే ఉద్దేశంతో పేట జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను నాగర్కర్నూల్�
ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా హెల్ప్ సెంటర్లకు వచ్చే ప్రతి ఒక్కరికీ సేవలు అందించి సరైన వివరాలు నమోదు చేసుకునేలా చూడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సూచించారు. సోమవా�
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవడం బాధ్యత అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కోయిలకొ�
కోటకొండ రోడ్డు పనులు వెంటనే పూర్తి చే యాలని కోరుతూ పేట మండలంలోని అప్పక్పల్లి వద్ద శనివారం బీఆర్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో కోటకొండతో పాటు వివిధ గ్రామాల నాయకులు, సర్పంచు లు, రైతులు పెద్దఎత్తున పేట-హైదరాబాద�
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల సభ్యత్వ నమోదు ఇన్చార్జి మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం సింగారం చౌరస్తా వద
బండి సంజయ్ తన కుమారు డు బాలికపై చేసిన లైంగిక దాడికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని మాజీ ఎ మ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చ�
సీఎం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి మంగళవారం నారాయణపేట డీఎస్పీ కి పిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఆదివారం ర�
కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఓటరును అభ్యర్థించారు. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక సందర్భంగా శనివారం రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకు
మరికల్ మండలంలోని పల్లెగడ్డ గ్రామంలో వందేండ్ల కిందట ఇండ్లు కట్టుకున్నారని, దేవాదాయ శాఖవారు ఈ భూములు మావీ మీరు ఖాళీ చేసి వెళ్లాలని గ్రామస్తులకు కోర్డు నుంచి నోటీసులు ఇవ్వడమేమిటని బీఆర్ఎస్ జిల్లా అధ్య
18 నెలల కాంగ్రెస్ పాలనలో నారాయణపేట నియోజకవర్గంలో కబ్జాలు, కహానీలు తప్పా ఒకటంటే ఒకటి కొత్తగా అభివృద్ధి పని జరగలేదు.. సరి కదా తాను మంజూరు చేయించుకొచ్చిన వాటిని కూడా ఇకడి నుంచి పోకుండా కాపాడుకోలేక పోవడం చాల�
కాంగ్రెస్ పతనానికి దీక్షా దివస్ నాంది అని, ఇదే రోజునే లగచర్లలో రైతుల భూములు తీసుకోబోమని కాంగ్రెస్ ప్రభుత్వం వెనకి త గ్గినట్లు ప్రకటించిందని, ఇది బీఆర్ఎస్ పోరాటం వల్లే సా ధ్యమైందని నల్లగొండ జిల్లా స
తప్పుడు వా గ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వా టిని అమలు చేయలేక చతికిలపడిందని ఎమ్మెల్సీ, దీక్షాదివస్ నారాయణపేట జిల్లా ఇన్చార్జి కోటిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని �
బడ్జెట్ కే టాయింపులో కేంద్రం తెలంగాణకు గాడి ద గుడ్డు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తాను ఏమీ తకువ కాదు అన్నట్లుగా జిల్లాకు గుండు సున్నా ఇచ్చిందని నారాయణపే ట మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షు డు ఎస్ రాజే�