కాంగ్రెస్ పాలనలో రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. 765 కేవీ హైటెన్షన్ విద్యుత్తు లైన్ అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో బాధి�
స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పల్లె ల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు గులాబీ సైనికులు సిద్ధంగా ఉండాలని నాగర్కర్నూల్, కల్వకు�
రాష్ట్రంలో కేసీఆర్ పాలనలోనే రైతులు సుభిక్షింగా ఉన్నారని, ప్రజా ప్రభు త్వం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ నేత, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కేసీఆర్ ప్రభుత్వంలో 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పూర్తి చేయడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్య
వరంగల్ ఈనెల 27న గులాబీమ యం కావాలని, బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో ఈ నెల 27న ఉదయం పార్టీ జెండాలను ఎగురవేయాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు.
ఐదు విడుతలుగా బకాయి ఉన్న పాలబిల్లులు చెల్లించాలని మొరపెట్టుకుంటూ గురువారం పాడిరైతులు ఆందోళనకు దిగారు. కడ్తాల మండలకేంద్రంలో హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై పాలను వలుకబోసి నిరసన వ్యక్తం చేశారు. పాడి
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్లులో ఈ నెల 13న 15వేల మందితో రైతు దీక్ష చేపడుతున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు.
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాకముందు కామారెడ్డి ఇచ్చిన డిక్లరేషన్ను వెంటనే అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం కల్వకుర్�
రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు శంకరగిరి మాన్యాలే దిక్కని, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలువడం ఖాయమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండలంలోని బొల్లంపల్లి
హామీలు అమలు చేయడం లో సీఎం రేవంత్రెడ్డి ఫెయిల్యూర్ అయ్యారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం వెల్దండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా జీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ఇ
కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు.