కాచాపూర్ సింగిల్ విండో ఏర్పాటును హర్షిస్తూ భిక్కనూర్ మండలం బస్వాపూర్ సింగిల్ విండో కార్యాలయం ఎదుట తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ చిత్రపటాలకు పాలకవర్గ సభ్యులు సోమవారం క్ష�
ఎన్నికల్లో చెప్పినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా రుణమాఫీ చేయలేదని, ఆఫీసుల చుట్టూ తిప్పుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నదని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు డిక్లరేష�
బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు తామంతా అండగా ఉంటామని భారత రాష్ట్ర సమితి ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్షిండే, జాజాల సురేందర్ అ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల ముగింపు వ�
ఇలా ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి కాంగ్రెస్ సర్కారు షాక్ ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని మాటిచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. ఎన్నికలు ముగియగానే మాట మార్చా
రేవంత్ సర్కార్ జిల్లాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నదని, కామారెడ్డి జిల్లాను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హెచ్చరించారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో త్వరలో పర్యటించనున్నారు. పట్టణంలోని జేపీఎన్ రోడ్డు వద్ద రోడ్షో నిర్వహించనున్నారు.
పదేండ్ల పాలనలో కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, అవన్నీ ప్రస్తుతం మన కండ్ల ముందున్నాయని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్ట�
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మోసగించిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్కుమార్
ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆమోదించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టర్ జితేశ్ వీ పాటిల�
ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎల్ఆర్ఎస్ పెడితే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకుల�