న్నికల హామీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్రెడ్డి గత బీఆర్ఎస్ పాలనపై ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్రెడ్డి అనే మొక్కను తెలంగాణ ప్రజలు కూకటివేళ్లతో పెకిలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక, ప్రజలకిచ్చిన హామీల అమ�
బడుగువీరులకు గొడుగు పట్టింది కేసీఆరేనని బీఆర్ఎస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 374వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చి�
నటనలో సీఎం రేవంత్రెడ్డికి ఆస్కార్ అవార్డు రావొచ్చని, అంతటి నటనా కౌశల్యాన్ని ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు దక్కేది మూడో స్థానమేనని మాజీమంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో హోంవర్క్, టీం వర్క్ రెండూ లేవని, తాత్కాలిక ఉద్రేకాల�
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను బదిలీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఎన్నికల సంఘాన్ని కోరారు.మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ శ్�
రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి, తాగునీటి కొరతకు కారణమైన కాంగ్రెస్ సర్కారు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం చేసిన తప్పులు, అనాలోచిత, అనుభవరాహి�
రాష్ట్రంలో రైతాంగం సమస్య చాలా తీవ్రంగా ఉందని.. కొత్త ప్రభుత్వం నదీ జలాలపై తక్షణం సమీక్ష చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 40 రోజులకే తెలంగాణకు నష్టం చేసే నిర్ణయా లు తీసుకోవడం బాధాకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.
తెలంగాణలో పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన కాంగ్రెస్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత భూస్థాపితం అవుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అ న్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటలు వి ద్యుత్తు సరఫర
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ను మూడోసారి సీఎంగా గెలిపించుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రజలకు పిలుపునిచ్చారు.