కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చెప్తున్న మాటలు. ఆచరణలో ఆయన చేస్తున్న పనులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి విమర్శించారు.
అధికారంలో ఉన్నా.. లే కున్నా.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉం టానని, ఆపదొస్తే అండగా నిలుస్తానని మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇండ్లు పొంది
రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుంటిసాకులు చెప్తున్నదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. క్యాబినెట్ సబ్కమిటీ పేరుతో కాలయాపన చేయాలని, చివరికి రైతుబంధు ఎగ్గొట్టాలని చూస్�
ఎన్నికల సమయంలో అధికార పార్టీ ప్రతికూల చర్యలకు లొంగకుండా, దాడులకు బెదరకుండా తనను జనంలోకి నడిపించిన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణలోని ప్రాజెక్టుల ని ర్మాణంలో రంగారెడ్డి కృషి మరువలేనిదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి కొనియాడారు. బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన రిటైర్ట్ చీఫ్ ఇంజినీర్ ర�
హామీలను విస్మరించిన సర్కారును బొంద పెట్టి, కేసీఆర్కు అండగా నిలవాలని.. వ్యవసాయానికి కేసీఆర్ సర్కారు అధిక ప్రాధాన్యమిచ్చి రైతును రాజును చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువార
ఆచరణకు సాధ్యం కానీ హామీలతో ప్రజలను బురిడీ కొట్టించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రె డ్డి విమర్శించారు. వనపర్తి మండలం మెంటపల్లిలో, పెబ్బేరు మండలం శాఖాపురం, తోమాలపల్ల
కొత్త జిల్లాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం కమిటీని వేస్తున్నట్లు ప్రచారం వస్తున్నదని.. ఇది అత్యంత దుర్మార్గమైన పని అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. కొత్త జిల్లాల వ్యవస్థను నాశనం
తెలంగాణ తొలి ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు కాంగ్రెస్ ప్రజలను నయవంచన చేస్తూనే ఉన్నదని, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
ఎంపీ ఎన్నికలు.. పదేండ్ల తెలంగాణ పాలనలో జరిగిన నిజమైన అభివృద్ధికి, వందరోజుల కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధపు పాలనకు మధ్య జరుగుతున్నవని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ నాగర�
ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. శనివారం ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మార్