అమెరికా తెలంగాణ తెలుగు అసోసియేషన్ సభల్లో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. 2006-10 బ్యాచ్ సీఎంఆర్ విద్యార్థి చందు రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో మల్లారెడ్డితో పాటు సీఎంఆర్ విద్య�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్ర చౌరస్తాలో మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదంలో తాము ఏ సర్వే చేపట్టినా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్కుమార్ అన్నారు.
వందశాతం ఉత్తీర్ణత అభినందనీయమని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సూరారం సీఎంఆర్ ఇంటర్ నేషనల్ స్కూల్ విద్యార్థులు పది, 12 తరగతుల్లో ప్రతిభ చూపారు. పాఠశాలలో గురువారం జరిగిన సమావేశంలో మల్లారెడ్డి అతిథిగ
కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ప్రచారానికి అద్భుత స్పందన వస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. సోమవారం కంటోన్మెంట్లోని పలు వార్డుల్లో ప్రచారం చేసిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.
వ్యాపార నిమిత్తమే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిశానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్లో చేరుతున్నట్టు వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని ఆదివారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కార్ఖానాలోని ఆమె నివాసానికి వెళ్ల�
ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించినందున విజయోత్సవ సమావేశాలు విజయవంతంగా నిర్వహించుకుందామని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
గిరిజనుల భూ ఆక్రమణకు నాకెలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతపల్లి మండలం కేశవరం గ్రామ సర్వే నంబర్ 33, 34, 35లోని 47 ఎకరాల 18 గుంటల గిరిజనుల భూమి ఆక్రమణపై కేసు నమోదు చేయడ�
Mallareddy | మేడ్చల్ ప్రజల రుణం తీర్చుకోనిలేదని, మేడ్చల్ను మరింత అభివృద్ధి చేస్తానని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి(Former minister Mallareddy) అన్నారు. సోమవారం జవహర్నగర్ కార్పొరేషన్కు చెందిన తెలంగాణ ఉద్యమకారులు మరోసారి �