గిరిజనులు అన్ని విధాలా అభివృద్ది చెందాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ పాలమూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక�
కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మకై సీబీఐ పేరుతో డ్రామాలాడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వ పాలనతో రైతులు గోసపడుతున్నారని.. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆరోపించారు.
167వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జడ్చర్లలోని ప్రధాన కూడళ్లలోని మహానీయుల విగ్రహాల తొలగింపు విషయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. జ డ్చర్లలోని సిగ్నల్గడ్డ వద్దనున్న అంబేద్కర్, జ్యోతిరావు ఫ
నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేయటం చేతగాక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలో చేపడుతున్న 167వ జాతీయ రహదారి పనులను గురువారం
167వ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా డిజైన్ మారడంతో అంబేద్కర్ చౌరస్తా నుంచి పాతబజార్కు వెళ్లే రహదారి మూతబడుతుందన్నది కేవలం అపోహ మాత్రమే అని జడ్చర్ల మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజ లు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నేరళ్లపల్లిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 25మంది
కార్మికుల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ పనిచేస్తోందని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అ న్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్టీయూ ఆధ్వర్యంలో గురువారం జడ్చర్లలోని వ్యవసాయ మార్కెట�
రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సంద
ఛత్రపతి శివాజీ మహారాజ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బుధవారం జడ్చర్ల పట్టణంలోన�
జడ్చర్ల మున్సిపాలిటీని గులాబీ పార్టీ మళ్లీ కైవసం చేసుకున్నది. కోనేటి పుష్పలతను ఏకగ్రీవంగా చేస్తూ ఆర్డీవో నవీన్ నియామక పత్రా న్ని అందజేశారు. రెండు నెలల కిందట పార్టీలో కొంతమందిని రెచ్చగొట్టినప్పటికీ మా
మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి శనివారం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎర్రవల్లి ఫాంహౌజ్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు లక్ష్మారె�
సతీమణిని కోల్పొయి పుట్టేడు దుఃఖంలో ఉన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మండలంలోని ఆవంచలోని ఆయన స్వగృహానికి శనివారం మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మా�
మాజీ మం త్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతాలక్ష్మారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తిమ్మాజిపేట మండలం ఆవంచకు వెళ్లి మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. శుక్రవారం శాసనమం