మహబూబ్నగర్ జిల్లా జడ్చ ర్ల, మిడ్జిల్ గులాబీమయంగా మారింది. మంగళవారం మా జీ మంత్రి హరీశ్రావు పర్యటన విజయవంతమైంది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు హాజరై శ్రేణులకు దిశానిర్ధేశ�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి పార్టీ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు రానున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలక�
‘పాలమూరు ప్రాజెక్టును పక్కనబెట్టి ద్రోహం చేసినందుకు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఓటమి తథ్యం.. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు తరిమికొట్టడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టుడు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైదరాబాద్లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఉమ్మడి జిల్లా మాజ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగసభలో నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా కేటా యించకపోవడంపై నియోజకవర్గ ప్రజలు పెదవి విరుస్తున్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా నిధులు కా
హామీలిచ్చి అన్ని వర్గాలను మోసగించిన కాంగ్రెస్ను ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేవలం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ను తిట్టేందుకే సభలు పెడుతున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిప ల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా �
జడ్చర్ల నియోజకవర్గంలోని రాజాపూర్ మండలం నాన్చెరుతండాకు చెందిన సర్పంచ్ వెంకట్నాయక్ సోమవారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో
తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి, మీకు ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. గిరిజనులంతా ఏకతాటిపైకి రావడం శుభ పరిణామమన్నారు. శుక్రవారం ఎర్రవల�
బీఆర్ఎస్ విజయ పరంపరను ఎవరూ ఆపలేరని, స్థానిక సంస్థల ఎన్నికల విజయం మొదలు ఎన్నికలేవైనా గులాబీ ప్రభంజనం ఖాయమని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల
చట్టపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్
కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాతృమూర్తి లక్ష్మమ్మ అంత్యక్రియలు శుక్రవారం అశ్రునయనాల మధ్య నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో నిర్వహించారు.
గిరిజనులు అన్ని విధాలా అభివృద్ది చెందాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ పాలమూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక�
కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మకై సీబీఐ పేరుతో డ్రామాలాడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.