అంకెల గారడీతో రైతులను సీఎం రేవంత్రెడ్డి బురిడీ కొట్టిస్తున్నాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. శుక్రవారం కరీంనగర్లోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 40శాతం కూడా రుణమాఫీ కాలే�
రాష్ట్ర రైతాంగ శ్రమను సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి తాకట్టు పెడుతున్నాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. స్మార్ట్ మీటర్ల పై సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా అసత్యా లు మాట్లాడారని విమర్శి�
‘తెలంగాణ కొంగు బంగారం, సిరుల మాగాణం సింగరేణిని బొంద పెట్టడానికే సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి పదవిని బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది.
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు ఏ సమస్య వచ్చి నా.. అండగా ఉంటామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే సమావేశానికి బీఆర్ఎ
పేదపిల్లల కోసం రాష్ట్రంలో కేసీఆర్ బలోపేతం చేసిన గురుకులాలను ఎత్తివేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాడుతామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు.
“అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు.. సాగునీరివ్వకుండా.. రైతుబంధు జమచేయకుండా.. ఆరుగాలం కష్టపడ్డ రైతు నోట్లో మట్టిగొడుతున్నది..” అని వ్యవసాయశాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తీ�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని, నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేస్తే గెలుపు మనదేనని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం కన్
Koppula Eshwar | నియోజకవర్గంలోని పలు ప్రాంతాలల్లో అధికారుల నిర్లక్ష్యంతో పొట్టదశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ఆందోళన వ్యక్తం చేశారు.