టీబీజీకేఎస్ గౌ రవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రజతోత్సవ సభను సక్సెస్ చేశామని, సభ గురించి మంత్రి స్థాయిలో ఉన్నవాళ్లు అవాకులు, చెవాకులు పేలొద్దని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హితవు పలికారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైనా ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని, జాబ్ క్యాలెండర్ను ఎందుకు విడుదల చేయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, �
కోతలు పెట్టేందుకే ప్రభు త్వం మళ్లీ రైతుభరోసా దరఖాస్తులు స్వీకరిస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కేసీఆర్ సర్కారు హయాంలో తీసుకున్న వివరాలు ఉండగా మళ్లీ దరఖాస్తులు ఎం దుకని శనివారం ఒక ప�
రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. గురుకులాల్లో సమస్యలు తెలుసుకోవడానికి వస్తే తమను అడ్డుకోవడమేమిటని మండిపడ్డారు.
బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్లో గురుకుల బాటకు బయ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 14 ఏండ్లు పోరాడి తెలంగాణ సాధించారని, ప్రత్యేక రాష్ట్రమే రాకపోతే రేవంత్రెడ్డి సీఎం అయ్యేవారా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. వరంగల్ సభలో ఆసాంతం కేసీ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దివ్యాంగుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని, అలాంటి తమ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపార�
‘ఎన్నికల ముందు కల్లిబొల్లి మాటలు చెప్పిన్రు. రైతులందరికీ 2లక్షల రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా ఇస్తామని నమ్మించిన్రు. తీరా గెలిచాక ముంచుతరా..?’ అని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శాసనసభా స్పీకర్ పార్టీలకు అతీతంగా నిష్ప�
రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. వరదలతో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే, రేవంత్రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్�
ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన వ్యవస్థలను.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ రాజ్యాంగబద్ధంగా నిర్మించారని, అలాంటి గొప్ప నాయకుడిపై విమర్శలు చేస్తారా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు.