తెలంగాణ సొమ్మును గుజరాత్ రాష్ట్ర వ్యాపారులకు రాష్ట్ర సర్కారు అప్పనంగా దోచిపెట్టిందని, అందుకోసమే కొత్తగా పీఎంయూ విధానాన్ని తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. తకువ ధరతో నాణ్య�
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు నీళ్లిస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందో అని కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తున్నదని, వర్షాలు లేక సాగు నీటి కోసం ర�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని నిలువునా వంచిస్తున్నదని, రైతు భరోసా కింద రైతాంగానికి ఈ ప్రభుత్వం ఏకంగా రూ.29,300 కోట్లు బాకీ పడిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
సింగరేణి సంస్థను నామరూపాల్లేకుండా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కంభకోణాలకు తెరలేపుతున్నదని, సంస�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో శ్రీ లక్ష్మి నృసింహ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆ గ్ర�
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీయేనని, రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసేలా ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఆదివారం పెద్దపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడ�
అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ గద్దెనెక్కిందని, నమ్ముకున్న ప్రజలను నిండా ముంచిందని రెండేండ్లుగా అరాచకాలు తప్ప అభివృద్ధి చేసింది లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో మంగళవారం సమావేశం ని
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీస్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా విమర్శించారు. గోదావరిఖని చౌరస్తాలో ఆదివారం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన మందపల్లి బుచ్చయ్య కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. బుచ్చయ్య అనారోగ్యంతో గత ఏడాది మరణించగా నంది
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్
పెగడపల్లి మండలం దేవికొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త లైశెట్టి గంగాధర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని మరణించిన గొర్రెలకు తగిన పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించి బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిన 22 నెలల పాలనలో ధర్మపురి నియోజకవర్గంలో అడ్లూరి లక్ష్మణ్కుమార్ విప్, మంత్రిగా తట్టెడు మట్టి కూడా తీయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్ర