Revanth Reddy | ఓటుకు నోటు కేసులో ఏ 1 ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాంపల్లిలోని ఈడీ కోర్టులో బుధవారం జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని ఇదే కేసులో ఏ 4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు.
పదేండ్ల కింద రాజకీయ కక్షలు, హత్యలకు అడ్డాగా ఉన్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మళ్లీ గూండాయిజం.. విధ్వంసకాండ మొదలయ్యాయి. స్థానిక మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ను టార్గెట్ చేస్తూ కాంగ�
Jagadish Reddy | రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగటిదొంగలా దొరికిపోయిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. రైతుల ఆగ్రహానికి దిగొచ్చిన రేవంత్రెడ్డి సర్కారు ఇంకా 17.13 లక్షల మందికి రు�
రుణమాఫీ పెద్ద మిస్టరీలా మారిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. ఇప్పటివరకు చేసిన రుణమాఫీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వైర్టెజ్మెంట్లు, క్షీరాభిషేకాలు, సంబురాల వంటి డం
విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల వ్యవహారంలో నిజానిజాలు నిగ్గుతేలాలంటే జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టాలని, ఈ క్రమంలో నాటి ఛత్తీస్గఢ్ సీఎం రమణ్సింగ్కు నోటీసులి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డబ్బుల పంపకానికి తెరలేపిందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో సో మవారం పోలింగ్ విధానాన్ని ఆయన పరిశీలి�
నల్లగొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ఇన్నిరోజులు హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు అంటే శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం ముగియనుంది.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ బిడ్డల భవితవ్యం కోసం పోరాడేది స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్' లో ఆయన మాట్లాడారు. లోకసభ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ �
ఖమ్మం-వరంగల్-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి నాలుగు సార్లు ఎన్నికలు జరుగగా.. అన్ని సార్లూ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని, ఈసారి కూడా గులాబీ జెండా ఎగుర వేసేందుకు ప�
Jagdish Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించండి. 10-12 ఎంపీ సీట్లు గెలిస్తే భూమి.. ఆకాశం ఒక్కటి చేసి పోరాటం చేద్దాం. నేను హామీ ఇస్తున్నా. మీరిచ్చే బలమే కేసీఆర్ బలం. ప్రభుత్వం మెడలు వంచాలం�
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పా ర్టీ మరింత దూకుడుగా దూసుకెళ్తున్నది. ఇప్పటికే ప్రచారంలో జాతీయ పార్టీలకు అందనంత దూరంలో ఉన్న గులాబీ పార్టీ మరింత జోరు పెంచనుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూ�
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు నీరాజనం పలికారు. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు జిల్లాకు వస్తున్న గులాబీ దళపతికి బ్రహ్మరథం పట్టారు.