ఓ వైపు నెత్తిన ఎర్రటి ఎండతో మాడు పగిలే పరిస్థితి ఉన్నా... రైతుల కండ్లు స్వయంగా చూసి, ఆలకించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎంతటి రణరంగానికైనా సిద్ధమని ప్రకటించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏప్రిల్ ఒకటిన నల్లగొండకు రానున్నారు. జిల్లాకేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్సభ నియోజకవర్గ విస్తృత స్థాయి
వసంత రుతువు ఆగమనం మనసుల్లో ఉత్సాహమే కాదు.. ప్రకృతిలో సరికొత్త సొగసులు కూడా తెస్తుంది. ఎండిన చెట్లు చిగురించి పువ్వులతో పాటు కొమ్మలు కనువిందు చేస్తాయి. మల్లెలు విరబూస్తు సువాసనలు వెదజల్లుతాయి.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత హుజూర్నగర్ నియోజకవర్గంలో రాజకీయంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ తరఫున శాసన సభ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. సోమవారం హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
తెలంగాణ ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు, అభివృద్ధి కాముకుడు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను నేడు ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధంమైంది.
‘భయపడాల్సిన అవసరం లేదు.. భవిష్యత్ మనదే. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఖిలాపై ఎగిరిగేది బీఆర్ఎస్ జెండానే. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షమే.’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. బీఆర్ఎస్ పార్టీ సైతం ఎన్నికలకు సమాయత్తమవుతున్నది. భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్ట�
కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలను చెప్పులతో కొడతారా? అని మంత్రులను బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూటిగా ప్రశ్నించారు.