బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ అడవుల సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి హరితహారం కార్యక్రమం చేపట్టి కోట్లాది మొక్కలు నాటించారు.
నేవీ రాడార్ సిగ్నల్ సెంటర్ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ సెంటర్ను ఏర్పాటు చేస్తే అందమైన ప్రకృతి దెబ్
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం హైదరాబాద్లోని సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత
ఒకప్పుడు తెలంగాణ అంటే కరువు, కాటకాలు కనిపించేవి. ఉమ్మడి జిల్లాలోనూ అవే పరిస్థితులుండేవి. ప్రధానంగా చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో అయితే మరీ దారుణంగా ఉండేది.
పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రే అత్యంత కీలకమని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా శనివారం సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలోని రీసెర్చ్ �
CFO Dobrial | రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ చర్యలతో రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియల్ (Chief Forest Officer Dobrial) అన్నారు.
అడవుల సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం దహెగాం మండలం లగ్గామ శివారు
ప్రస్తుతం సాంకేతిక విద్యకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో, రానున్న రోజుల్లో అటవీ, పర్యావరణ నిపుణులకు అంతే డిమాండ్ ఉండనున్నదని పలువురు అటవీ నిపుణులు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో శ�
కుత్బుల్లాపూర్,మే13 : అడవుల సంరక్షణలో అటవీక్షేత్రాధికారి ఉద్యోగం చాలా కీలకమని, శాఖకు వెన్నముక వంటిదని రాష్ట్ర అటవీ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్ అన్నారు. శుక్రవారం మేడ్చల్ మల్
అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీసర, జనవరి 5 : అడవులను కాపాడి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. బుధవారం మేడ్చల్ జిల్ల
జూలూరుపాడు: అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని ఏఫ్డీవో అప్పయ్య అన్నారు. అడవుల పరిరక్షణ, జంతుగణన కార్యక్రమంలో భాగంగా మండలంలోని సూరారం, గుండెపుడి, రాజారావుపేట, పాపకొల్లు , నల్లబండబోడు బీట్లను �
పోచారం అభయారణ్యం, వన విజ్ఞానకేంద్రాన్ని సందర్శించిన యూడీఏఐడీ బృందం హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ)/ నర్సాపూర్/హవేళీ ఘనపూర్: తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉన్నదని అమెరికాకు చెందిన అంతర్జాత�