ఆహారశుద్ధి రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది. గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల్లో ఇంజినీరింగ్ తర్వాత అత్యధికంగా ఈ రంగానివే కావడం విశేషం.
ఆధునికతను అందిపుచ్చుకోవడంలో నగరవాసులు ఎప్పుడూ ముందే ఉంటారు. మార్కెట్లో వచ్చిన ప్రతి వస్తువును వినియోగించే ప్రయత్నం చేస్తుంటారు. ఆహారం నుంచి ఆహార్యం వరకు కొత్తదనాన్ని అందిపుచ్చుకొని ముందు వరసలో నిలుస�
ఈ సారి కేంద్ర బడ్జెట్లో ముఖ్య రంగాలకు ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్), మధ్యాహ్న భోజనం, సబ్సిడీలు, పీఎం కిసాన్ పథకాలకు నిధుల కేటాయింపులు భారీగా �
పేదరికంతో పాటు నిరుద్యోగాన్ని ఎదుర్కొన్న ఆ యువకుడు.. తాను అనుభవించిన ఆకలి కష్టాలు మరొకరికి రావద్దని భావించాడు. అన్నార్థులకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నాడు.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్కు ఆరోగ్య ప్రజ్ఞ ఎక్కువే. ఈ మధ్య మీడియాతో తన ఫిట్నెస్ రహస్యాలు పంచుకుంది. ఆహారం గురించి, చర్మ సంరక్షణ చిట్కాల గురించి చెప్పింది. ఆ బ్యూటీ సీక్రెట్స్ మీ కోసం...
గురుకులాల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎస్సీ, ఎస్టీ గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీ రోనాల్డ్రోస్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మణుగూరు గురుక�
మధుమేహాన్ని ప్రొటీన్లతో అరికట్టవచ్చని బెంగళూరుకు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ హరిత తెలిపారు. నిత్యం తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం తగ్గించి, టైప్-2 డయాబెటిస్ కేసులను 16 శాతానికి తగ్గించవ�
పోషకాహార లోపం, డయాబెటిస్, ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండేండ్లపాటు దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత �
Kasi | అన్నపూర్ణ కొలువుదీరిన కాశీపురి (varanasi )లో అడుగడుగునా అద్భుతమైన రుచులు పలకరిస్తాయి. దూధ్ గల్లీలో శుద్ధమైన పాలకోవా.. ‘కాస్త తినిపోవా’ అంటూ ఊరిస్తుంది. ఆ పక్కనే కచోరీ వీధిలో కరకరలాడే కచోరీలు ఓ పట్టు పట్టమంట