Ranu Bombai Ki Ranu | యూట్యూబ్లో ఇప్పుడు 'రాను బొంబాయికి రాను' సాంగ్ సెన్సేషనల్గా మారింది. అత్యధిక వ్యూస్తో ఈ ఫోక్ సాంగ్ దూసుకెళ్తుండటం పట్ల ఆ పాట రచయిత రాము రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు.
క్లాసికల్, వెస్ట్రన్ డ్యాన్స్లు..ఫోక్ అండ్ రాక్ సాంగ్స్తో బాలభవన్ వేసవి క్యాంపు ముగింపు వేడుకలు ఉల్లాసంగా..ఉత్సాహంగా సాగాయి. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 45 రోజుల పాటు సాగిన ట్రైనింగ్ క్యాంప�
‘ఎల్లిపోతావుర మనిషి... ఏదో ఓనాడు ఈ భూమి వదిలేసి’ పాట కొవిడ్ కాలంలో రెండు తెలుగు రాష్ర్టాలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లందరినీ కుదిపేసింది. పాలమూరు తత్వగీతాల వారసత్వంలాంటి ఆ పాటతో తెలంగాణ బిడ�
పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు పచ్చగా ఉంటేనే మనం సమృద్ధిగా, సంతోషంగా ఉంటాం. పల్లెకు పాటకు అవినాభావ సంబంధం ఉన్నది. పల్లె ప్రజల కాయకష్టం లోంచి పాట పుట్టింది.
అన్నదాత జానపదానికి ఆద్యుడు. తన కష్టాన్ని, సంతోషాన్ని పాటలుగా కైగట్టిండు. శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో.. సంగీత, సాహిత్య ప్రక్రియలూ రూపాన్ని మార్చుకుంటున్న ఈ కాలంలో..
Narsetti Mukunda | పొద్దున్నే అమ్మమ్మ టేప్ రికార్డర్ ఆన్ చేసేది. అందరి ఇండ్లలో సుప్రభాతం వినిపిస్తే ఆ ఇంట్లో జానపదం మారుమోగేది. ఆ ఇష్టమే ఆమెను పల్లెపాటల వైపు మళ్లించింది. జానపద గాయనిని చేసింది. పట్నంలో పుట్టినా ప�
జానపద సాహిత్యం జీవితమంత విశాలమైనది. జానపద విఙ్ఞానంలో చేరని విషయమంటూ ఏదీ లేదు. లోక వ్యవహారంలోని ప్రతి అంశాన్ని జానపద సాహత్యం స్పృశిస్తుంది. మానవ సంస్కృతిలో శిష్ట సంస్కృతిని వేరు చేస్తే మిగిలినదంతా జానపద
singer sushmitha | మైకులు మనుగడలో ఉన్నప్పుడు, ఆ ఊర్లో ఎక్కడ మైకు పెట్టినా ఒకే గొంతు వినబడేది. ‘హలో హలో మైక్ టెస్టింగ్’ అన్న మాటకు బదులు పాట మొదలయ్యేది. ఆ పాటే తర్వాత ఉద్యమ వేదికలెక్కింది. ఇప్పుడు, జానపద జాతరలో జోరు�
bullettu bandi | కాటికె లక్ష్మణ్.. ‘బుల్లెట్టు బండి’ పాట రచయిత. జానపదాన్ని సినిమా హంగులతో జోడించి మెప్పించాడు. గాయని మోహన భోగరాజు కోరిక మేరకు.. కొద్దిరోజుల్లోనే మంచి సాహిత్యం ఉన్న పాటను అందించాడు. రంగారెడ్డి జిల్ల�
జానపదం తన ఆస్తి. జానపదం తన సంపాదన. జానపదం తన సర్వస్వం. అమ్మానాన్నల తర్వాత అంతగా జానపదాన్నేఇష్టపడింది. వారసత్వంగా వస్తున్న పాటకు పట్టాభిషేకం చేసి, ఆణిముత్యాల్లాంటి పల్లెపదాలతో అలరిస్తున్నది మరిమడ్ల మాణి�