Budameru | సోషల్మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం విజయవాడలో శనివారం కలకలం రేపింది. బుడమేరుకు మళ్లీ గండి పడిందని.. దీంతో బెజవాడకు భారీ వరద ముంపు పొంచి ఉందని నిన్న జోరుగా ప్రచారం జరిగింది. ఇది అజిత్సింగ్నగర్, పాయ�
ఇటీవల ముంచెత్తిన మున్నేరు వాగు వరదల్లో చిక్కుకున్న కాంప్లెక్స్ ఇది. ఖమ్మం పట్టణం బొక్కలగడ్డలోని ఈ కాంప్లెక్స్ వాసులకు చివరకు మిగిలింది ఇవే. వానలు, వరదల్లో పాడైపోగా మిగిలిన వాటిని బుధవారం ఇలా ఆరబెట్టా�
పేద, మధ్యతరగతి ప్రజల జీవనాన్ని మున్నేరు వరదలు పూర్తిస్థాయిలో దెబ్బతీశాయి. వారి కష్టమంతా వరదపాలైంది. దాదాపు ఖమ్మం నగరంలోనే సుమారు 30 వేల కుటుంబాలు వరద దెబ్బకు విలవిల్లాడుతున్నాయి.
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువన నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో సోమవారం నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్
గుజరాత్లో వచ్చిన భారీ వరదల్లో ఒక జంట కారులో చిక్కుకుపోయి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడింది. సబర్కాంత జిల్లాలో కరోల్ నది పొంగడంతో ఆదివారం వచ్చిన భారీ వరదల్లో ఒక వ్యక్తి తన భార్యతో కారులో చిక్కుకుపోయారు.
Gudivada Amarnath | విజయవాడలో వరద బీభత్సానికి ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. వరదల కారణంగా 45 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీటన్నింటినీ రాజకీయ హత్యలుగానే పరిగణ
Jagadish Reddy | : పరిపాలన, వరదల(Floods) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పూర్తిగా విఫలమైందని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
AP News | గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తీసుకొచ్చిన ఎండీయూ వాహనాలు ఇప్పుడు వరద బాధితులకు అండగా నిలబడ్డాయి. వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు వాటినే వినియోగిస్తున్నారు. ఈ విషయ
భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం ఓ వైపు అతలాకుతలం అవుతుండగా, మరోవైపు అనేక చెరువులు నీళ్లులేక వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో 35 శాతం చెరువులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో 34,716 నీటిపారుదల చెరువులున్నాయి. �
Harish Rao | రాష్ట్రంలో నడుస్తున్నదని ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ లేదరని చెప్పారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రె�
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు (Singur) ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు 9 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 40,496 క్యూసెక్కులు వస్తుండగా, 3,18