జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంచి నీటి, వరదనీటి సమస్య పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 27వ వార్డులో రూ. 7.40 కోట్లతో 60 లక్షల లీటర
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో నగరంలో అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధి నాగోల్ బండ్లగూడ చెరువు వద్ద ఎస్ఎ�
తిరుపతి : వర్షాల కారణంగా తిరుపతిలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ సినీనటుడు చిరంజీవి ట్విటర్ వేదికగా స్పందించారు. వర్షం, వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు అభిమాన సంఘాలు చేయూతనందించాలని పిలుపుని
మంత్రిన కేటీఆర్ | తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ, ద్విదశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. టీఆర్ఎస్ శ్రేణులంతా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 9: ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. శనివారం జూరాల ప్రాజెక్టుకు 89 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు ఎనిమిది గేట్లు ఎత్తి 79,879 క్యూసెక
2,07,980 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 3: ఎస్సారెస్పీకి వరద భారీగా వస్తున్నది. ఆదివారం ఎగువ నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద రాగా 33 వరద గేట్లతో 1,99,680 క్యూసెక్కుల జలాలను దిగువకు వదిలారు. ప్రాజ
జలదిగ్బంధంలో కుర్తీ గ్రామం డిగ్రీ పరీక్ష కోసం నిజాంసాగర్ గేట్ల మూత నిత్యావసరాలకు గ్రామస్థుల పరుగులు పిట్లం, అక్టోబర్ 1 : ఓవైపు జలదిగ్బంధంలో చిక్కుకున్న ఊరు.. మరోవైపు డిగ్రీ పరీక్షలు.. ఎలా వెళ్లాలో తెలియ�
3,55,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో 4,49,820 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 28: ఎగువతోపాటు స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరద పెరిగింది. మహారాష్ట్రలోని విష్ణుప�
మహారాష్ట్రలో దుర్ఘటన హైదరాబాద్వాసి మృతి యావత్మల్, సెప్టెంబర్ 28: మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో వరద ప్రవాహంలో మంగళవారం ఓ బస్సు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన షేక్ సలీం అలియాస్ షే
నార్నూర్ : మండలంలోని గుండాయి చెక్డ్యాం వద్ద స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు అకస్మత్తుగా వచ్చిన వరదలో చిక్కుకున్నారు. సకాలంలో పోలీసులు స్పందించి వారిని స్థానికుల సహాయంతో కాపాడడంతో గ్రామస్తులు ఊప�
16 గేట్ల ద్వారా గోదావరిలోకి 49,920 క్యూసెక్కుల నీటి విడుదల మెండోరా : శ్రీరాంసాగర్ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎస్సారెస�