భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, పరిసర కాలనీలు ముంపునకు గురి కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేపట్టిన పను లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మైనర్, మేజర్ నాలాలతో ప
వానకాలం వచ్చేసింది....భారీ వర్షాలతో లోతట్టుగా ఉన్న కాలనీలు, బస్తీలు వరద నీటితో జలమయమయ్యే పరిస్థితులు నెలకొంటాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నది.
జిల్లాలోని పలు మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా భూదాన్పోచంపల్లి మండలంలో 49.2మిల్లీ మీటర్ల వర్షం కురువగా జిల్లా వ్యాప్తంగా 11.1మి.మీ. వర్షపాతం
స్థానికంగా కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద మొదలైంది. బుధవారం ఉదయం నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు ఎగువన వర్షాలు కురిశాయి. దీంతో జూరాలకు 3 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. విద్యుదుత�
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న ఓపెన్ నాలాలో వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకపోయి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు వీలు లేకుండా దర్శనమిస్తుంది. వర్షాకాలంలో వరద నీరు రోడ్లపై పారకుండా ఉండేలా రోడ్డుకిరువైపులా
శ్రీశైలం : కృష్ణానది ఎగువ ప్రాంతాతమైన కర్ణాటక నుంచి శ్రీశైల జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం మొదలైంది. సుంకేసుల నుంచి 4,240 క్యూసెక్కుల నీరు విడుదల.. కాగా సోమవారం సాయంత్రానికి 10,200 క్యూసెక్కుల నీరు జలాశయానికి
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మొండా మార్కెట్, బేగంపేట డివిజన్లలో 4.55 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా ప్రజలు వరద ముంప
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంచి నీటి, వరదనీటి సమస్య పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 27వ వార్డులో రూ. 7.40 కోట్లతో 60 లక్షల లీటర
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో నగరంలో అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధి నాగోల్ బండ్లగూడ చెరువు వద్ద ఎస్ఎ�
తిరుపతి : వర్షాల కారణంగా తిరుపతిలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ సినీనటుడు చిరంజీవి ట్విటర్ వేదికగా స్పందించారు. వర్షం, వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు అభిమాన సంఘాలు చేయూతనందించాలని పిలుపుని
మంత్రిన కేటీఆర్ | తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ, ద్విదశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. టీఆర్ఎస్ శ్రేణులంతా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�