రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న 19,071 మందిని సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 223 శిబిరాలకు తరలించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. గురువారం బీఆర్కే భవన్లో భారీ వర్షాలు, సహ�
సంగారెడ్డి : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఇన్ ఫ్లో 6048 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు క
Kadem project | ఎగువన భారీవర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింతి. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది. ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా
భారీ వర్షాలతో ఇండ్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని స్టేషన్ఘన్ఫూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య భరోసా ఇచ్చారు. మండలంలోని మల్లం పల్లిలో సోమవారం రెండు ఇండ్లు కూలిపో యాయి. అధికా
వర్ష బాధితులకు ఎమ్మెల్యేలు, అధికారులు భరోసానిస్తున్నారు. ఎడతెరిపిలేని వానలతో చాలా చోట్ల ఇండ్లు దెబ్బతినగా, ‘అధైర్యపడొద్దు.. అండగా మేమున్నాం’ అంటూ ధైర్యమిస్తున్నారు. సోమవారం తమ నియోజకవర్గాల్లోని ప్రభావ
వరద బాధితులకు డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సిబ్బంది అండగా నిలుస్తున్నారు. వర్షాల నేపథ్యంలో ఈ బృందాలు రిలీఫ్ ఆపరేషన్లలో నిమగ్నమయ్యాయి. కాలనీలు, ఇండ్లు ఉన్న ప్రాం తాల్లో వరద నీరు తొలగిస్తు
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, పరిసర కాలనీలు ముంపునకు గురి కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేపట్టిన పను లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మైనర్, మేజర్ నాలాలతో ప
వానకాలం వచ్చేసింది....భారీ వర్షాలతో లోతట్టుగా ఉన్న కాలనీలు, బస్తీలు వరద నీటితో జలమయమయ్యే పరిస్థితులు నెలకొంటాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నది.
జిల్లాలోని పలు మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా భూదాన్పోచంపల్లి మండలంలో 49.2మిల్లీ మీటర్ల వర్షం కురువగా జిల్లా వ్యాప్తంగా 11.1మి.మీ. వర్షపాతం
స్థానికంగా కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద మొదలైంది. బుధవారం ఉదయం నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు ఎగువన వర్షాలు కురిశాయి. దీంతో జూరాలకు 3 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. విద్యుదుత�
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న ఓపెన్ నాలాలో వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకపోయి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు వీలు లేకుండా దర్శనమిస్తుంది. వర్షాకాలంలో వరద నీరు రోడ్లపై పారకుండా ఉండేలా రోడ్డుకిరువైపులా
శ్రీశైలం : కృష్ణానది ఎగువ ప్రాంతాతమైన కర్ణాటక నుంచి శ్రీశైల జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం మొదలైంది. సుంకేసుల నుంచి 4,240 క్యూసెక్కుల నీరు విడుదల.. కాగా సోమవారం సాయంత్రానికి 10,200 క్యూసెక్కుల నీరు జలాశయానికి
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మొండా మార్కెట్, బేగంపేట డివిజన్లలో 4.55 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా ప్రజలు వరద ముంప