మహదేవపూర్, ఆగస్టు 16 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్కు వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత, గోదావరి వరద క్రమంగా పెరుగుతూ వస్తోంది.
మహదేవపూర్, ఆగస్టు 15 : జయశంకర్ భూపాలపల్లి మండలం మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్లోకి వరద క్రమంగా తగ్గుతున్నది. ఆదివారం 7,71,580 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా.. సోమవారం ఇన్ఫ్లో 5,52,600 క్యూసెక్కుల వ�
మహదేవపూర్, ఆగస్టు 7: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్లోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బరాజ్కు వరద నీరు పెరిగి�
Jurala project | జూరాల ప్రాజెక్టుకు (Jurala project) వరద ఉధృతి మళ్లీ పెరిగింది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 79 వేల క్యూసెక్కుల వదర వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు పది గేట్లు ఎత్తి
సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వానలతో జలాశయాల్లోకి వరద తాకిడి పెరిగింద�
Moosarambagh | ఎగువన భారీ వర్షాలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంటజలాశయాలతోపాటు గండిపేట చెరువు గేట్లు ఎత్తివేయడంతో నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది.
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన జూరాల, సుంకేశుల నుంచి 24,968 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి స్పిల్వే
‘కాళేశ్వరం నుంచి ఒక ఎకరాకూ నీళ్లు రాలేదని ఒక పార్టీ ప్రచారం చేస్తది.. కాళేశ్వరానికి ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.95 వేల కోట్లు అయితే రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఇంకో పార్టీ అంటది. ఎవరికి నచ్చింది.. ఎవ
నల్లగొండ : ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 534 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి న�
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమంగా తగ్గుతూ వస్తున్నది. గోదారి నీటిమట్టం ప్రస్తుతం 47.9 అడుగులకు చేరగా, 11,39,230 క్యూసెక్కులుగా ప్రవాహం ఉన్నది.