కొన్ని రోజుల నుంచి ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో కురిసిన వర్షంతో ఒకింత చల్లబడ్డారు. ఉదయం నుంచి నిప్పులు కక్కుతున్న సూర్యభాగవానుడు చల్లబడడంతో మధ్యాహ్�
జోగుళాంబ గద్వాల జిల్లాలో వర్షం దంచికొట్టింది. రెండ్రోజులుగా కురుస్తున్న వానలకు తోడు నేడు పడడంతో వాగులు, వంక లు పొంగిపొర్లాయి. దీంతో ఆయా గ్రామాల మ ధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికు లు, వాహనదారులు ఇబ్బం�
జిల్లాలో ఇటీవల భారీగా వర్షాలు కురిశాయి. చెరువుల్లోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. వర్షం వెలియగానే..చెరువుల్లో నీరు సైతం ఖాళీ అయింది. వచ్చిన వరద వచ్చినట్లుగానే దిగువకు వెళ్లిపోయింది. జిల్లాలో 2,090 చెరువు�
వంట నూనెల దగ్గర్నుంచి సబ్బుల వరకూ మనం రోజువారీ ఉపయోగించే సరుకు ఏదైనా సరే..వాటి ధర పైపైకి చేరుతున్నది. పెరిగిన నిత్యావసర, కూరగాయల ధరలు ప్రజానీకంపై మరింత భారాన్ని మోపుతున్నాయి. దీంతో సగటు కుటుంబం ఖర్చు రెండ
ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృంద అధికారులు రెండో రోజు గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ క�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చేతికి వచ్చిన పంటలు వరద పాలయ్యాయి. అత్యధికం గా నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాలో పం టనష్టం భారీగా జరిగింది.
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను వసతులు వెక్కిరిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షాలకు పాఠశాలల్లోకి వరద నీరు చేరి ప్రాంగణాలు మురికి గుంటలను తలపిస్తున్నాయి. దీంతో చాలా చో ట్ల �
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.10వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో గురువారం
‘వందేళ్లలో ఎన్నడూ ఇలాంటి విపత్తు రాలేదు. రాత్రికి రాత్రే ఇళ్లు, పొలాలు మునిగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కాలువలకు గండ్లు పడ్డాయి. పచ్చటి పంటలన్నీ మా కళ్లేదుటే ఎడారిలా మారాయి. అన్నింటా అపార నష్టం జరిగి�
ఇటీవల కురిసిన వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం సంగారెడ్డిలోని రెవెన్యూ కాలనీ, శ్రీచక్ర కాలనీలను
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రోజంతా వర్షంతో ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. పంట చేళ్లు నీట మునిగిపోతున్నాయి. రహదారులు దెబ్బతిన్నాయి.
ఖమ్మం జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనం విలవిలలాడుతున్నారు. వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం నగర�
‘పెదవాగు’ వరద నష్ట పరిహారం చెల్లింపుల్లో అన్నదాతలతో అధికారులు పరిహాసమాడినట్లు కన్పిస్తోంది. వరద ధాటికి పంటంతా కొట్టుకుపోయి, పొలమంతా రాళ్లు చేరి, ఇసుక మేటలు వేసిన అన్నదాతలకు అర్హుల జాబితాలో అధికారులు మ�
రంగారెడ్డి జిల్లా లో కురిసిన భారీ వర్షానికి దిగువనున్న వెల్దండ మండలానికి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వెల్దండ మండలం బొల్లంపల్లి కొత్త చెరువు నిండుకుండను తలపిస్తున్నది. వెల్దండ మండలం గాన్గట్టుతం�