మూసీ పరీవాహక ప్రాంతాల్లోని బస్తీల నుంచి వెళ్లగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని వరద ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లపైకి వరద నీటిని కావాలనే వదిలారని అందులో భాగంగా�
మూసీ వరదల్లో ఇండ్లన్నీ మునిగిపోయి సర్వస్వం కోల్పోయిన బస్తీ వాసులను కాంగ్రెస్ ప్రభుత్వం అనాథల్లా వదిలేసింది. తమ ఇండ్లు వరద బురదలో కూరుకుపోయి కట్టుబట్టలతో వీధిన పడ్డ వారికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం
ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలకు బోధన్ మండలంలోని హంగర్గా గ్రామం వద్ద మంజీరా ఉధృతంగా మారింది. మరోసారి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకున్నది.భారీ వర్షాలతోపాటు నిజాంసాగర్ నుంచి మంజీరాకు నీటి విడుదల చేపట్టడం, ఎ�
సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. వెస్ట్మారేడ్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శన
Flood Victims | లయన్స్క్లబ్ మెదక్ ఆధ్వర్యంలో మెదక్, కామారెడ్డి జిల్లాలో వరదలతో ఇబ్బందులు హవేళి ఘనపూర్ మండల పరిధిలోని దూప్సింగ్ తండా వాసులకు మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
Amitabh Bachchan |బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ వయస్సులో కూడా రెండు చేతులా సంపాదిస్తున్నారు. సినిమాలు, షోస్, యాడ్స్ ఇలా బిగ్ బీ సంపాదన రోజు రోజుకి పెరుగుతూ పోతుంది.
వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో మీడియాతో ఆమె మాట్లాడారు.
రాష్ట్రంలో భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి విపతర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు వరద బాధితులకు అండగా నిలువాలని బీఆర్ఎస్ పార్టీ వర�