వరంగల్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల బాధిత కుటుంబాల్లో సీఎం రేవంత్రెడ్డి భరోసా నింపినట్లు కనిపించలేదు. ఇలా వచ్చి అలా వెళ్లినట్లుగా ఆయన పర్యటన సాగింది. తమను పరామర్శించి లేదని, కనీసం తమ గోడైనా విన్నది లేద�
మొంథా తుఫాన్ ప్రభావితంతో నీట మునిగిన వరంగల్ గ్రేటర్ పరిధి 49వ డివిజన్ లోని ఇందిరమ్మ కాలనీ వాసులకు తాపీ మేస్త్రి యాదగిరి ఆధ్వర్యంలో శుక్రవారం ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు.
వరద బాధితులను ఆదుకుంటామని చెప్తూనే... వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి విడుదల చేసిన వీడియో వివాదాస్పదమవుతున్నది. అధికారపార్టీ ఎమ్మెల్యే అయి ఉండి, ప్రభుత్వం నుంచి �
వరదల్లో చిక్కుకొని ఐదుగురు మృతి చెందగా, గోడ కూలి ఇద్దరు దుర్మరణం చెందారు. ప్రవాహంలో ఓ యువతి గల్లంతైంది. మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామానికి చెందిన పులిగడ్డ సంప త్ (30) మొట్లతండా వద్ద పెద్ద చెరువు మత్త
వరద బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పిలుపు మేరకు శ్రేణులు రెండు రోజుల నుంచి సహాయక చర్యల్లో పాల్గొని ఆదర్శంగా నిలిచారు. బాలసముద్రంల�
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని బస్తీల నుంచి వెళ్లగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని వరద ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇండ్లపైకి వరద నీటిని కావాలనే వదిలారని అందులో భాగంగా�
మూసీ వరదల్లో ఇండ్లన్నీ మునిగిపోయి సర్వస్వం కోల్పోయిన బస్తీ వాసులను కాంగ్రెస్ ప్రభుత్వం అనాథల్లా వదిలేసింది. తమ ఇండ్లు వరద బురదలో కూరుకుపోయి కట్టుబట్టలతో వీధిన పడ్డ వారికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం
ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలకు బోధన్ మండలంలోని హంగర్గా గ్రామం వద్ద మంజీరా ఉధృతంగా మారింది. మరోసారి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకున్నది.భారీ వర్షాలతోపాటు నిజాంసాగర్ నుంచి మంజీరాకు నీటి విడుదల చేపట్టడం, ఎ�
సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. వెస్ట్మారేడ్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శన
Flood Victims | లయన్స్క్లబ్ మెదక్ ఆధ్వర్యంలో మెదక్, కామారెడ్డి జిల్లాలో వరదలతో ఇబ్బందులు హవేళి ఘనపూర్ మండల పరిధిలోని దూప్సింగ్ తండా వాసులకు మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
Amitabh Bachchan |బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ వయస్సులో కూడా రెండు చేతులా సంపాదిస్తున్నారు. సినిమాలు, షోస్, యాడ్స్ ఇలా బిగ్ బీ సంపాదన రోజు రోజుకి పెరుగుతూ పోతుంది.
వరద బాధితులను ఆదుకోవాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో మీడియాతో ఆమె మాట్లాడారు.