రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని యువహీరో సిద్ధు జొన్నలగడ్డ, ఆయన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్కి 15లక్షల రూపాయలు చెక్కు రూపంలో విరాళంగా అ�
Chiranjeevi | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నటుడు చిరంజీవి శనివారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలిపి.. వరద సాయం చెక్కును ఏసీ సీఎం చంద్రబాబుకు చిరంజీవి అంద�
AP Ministers | ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు గత ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ సీట్లు రావడంతో మతి చలించి అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఏపీ మంత్రులు ఆరోపించారు.
కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నాయకుడు అమిత్షాను ఆయన నివాసంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి సోమవారం కలుసుకున్నారు. వీరిద్దరూ సుమారు అరగంట పాటు ఏకాంతంగా భేటీ అయినట్టు తెలిసింది.
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు, వైజాగ్ ఎంపీ శ్రీభరత్ మతుకుమిల్లి తెలంగాణ వరద సహాయక చర్యలకు మద్దతుగా సీఎం సహాయనిధికి రూ. కోటి అందజేశారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి నివాసం లో �
వరద సహాయం విషయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ అరుణ భర్త, మాజీ కార్పొరేటర్ మాటేటి నాగేశ్వరరావు మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించడం.. ఇందులో కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకోవడంతో మాటామాటా పెరగడంతో నాగేశ్వరర�
రాష్ర్టానికి వరద సాయం చేశామంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి దుష్ప్రచారం చేయడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కిషన్రెడ్డి త�
తన జన్మదినం సందర్భంగా వరద సహాయక చర్యల కోసం సినీ నటుడు ఉదయ్ శంకర్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుకు రూ.2 లక్షల విరాళాన్ని అందించారు. మంగళవారం ప్రగతి భవన్లో
నాలుగేండ్లు.. ప్రతి సీజన్లోనూ వరదలు వస్తున్నాయి. వెళ్తున్నాయి. వరదలు వచ్చిన ప్రతిసారీ విపత్తు సహాయం చేయాలని రాష్ట్రం కోరుతూనే ఉన్నది. కానీ.. కేంద్రం ఒక్క పైసా విదల్చలేదు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు మాత�
ఆగర్భ శత్రువైనా ఆపదలో ఉంటే అయ్యో అని సానుభూతి చూపటం మానవత్వం. ఇక ప్రజలిచ్చిన అధికారాన్ని అనుభవించే నాయకుడైతే ఆ ప్రజలకు చిన్న కష్టమొచ్చినా స్పందించాలి.. పరామర్శించాలి.. ఆదుకోవాలి. ఇది కనీస ధర్మం.. గురుతర బా�
ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో తెలంగాణ పట్ల కేంద్రం అంతులేని వివక్ష చూపుతున్నదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. హైదరాబాద్ వరద బాధితులకు సాయం అందించడంలో బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గురువారం ఆమె ట్విట్టర్ వ�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వివక్ష ప్రదర్శించింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) ద్వారా రాష్ర్టాలకు అందించే ఆర్థిక సహాయం విషయంలో తీవ్ర అన్య�