ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్పూర్ నుంచి ముంబైకి ఏప్రిల్ 23న ఓ విమానం వెళ్తున్నది. అందులో ఓ ప్రయాణికురాలిని తేలు కుట్టింది. దీంతో ముంబైకి చేరగానే దవా�
Flight | బస్సులో దూర ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో ఆకలేస్తే తినేందుకు ఏదో ఒక ఫలహారం తీసుకెళ్తాం. కొన్నేండ్ల క్రితం వరకూ సద్ది ఓ ఆనవాయితీ. ఇప్పుడైతే ఆ మోత అవసరం లేదు. హైవే మీద మంచి రెస్టారెంట్ చూపించి.. ‘ఇక్కడ
ఒక్క రోజు వేషానికి గుండు గీయించుకున్నట్టు ఉంది గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం తీరు. ఆ రాష్ట్రంలో 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు రూ. 13 కోట్ల ప్రజాధనాన్ని అక్కడి ప్రభుత్వం ఉచితార్ధంగా ఖర్చుచేసి�
లండన్ నుంచి ముంబైకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తోటి ప్రయాణీకుల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించడంతో పాటు బహిరంగంగా పొగతాగడంతో కేసు నమోదు చేశారు.
Viral | ఓ విమానం 13 గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టి.. అది ఎక్కడైతే టేకాఫ్ అయ్యిందో.. అదే ప్లేసులో మళ్లీ దించేసింది. విమానం ఎక్కిన గంటల సమయం తర్వాత మళ్లీ అక్కడే దించేయడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగ
గత నెల పారిస్ నుంచి న్యూఢిల్లీకి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించడంపై రిపోర్టు చేయకపోవడంతో మంగళవారం ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది.
విమానాల్లో ఇటీవల ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతి మించుతున్నది. సోమవారం స్పైస్ జెట్ విమానంలో సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు ప్రయాణికులను విమానం నుంచి దించేసి సెక్యూరిటీ సిబ్బందికి అప�
ఎయిర్ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన ఇటీవల తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విమానంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇండిగో విమానంలో ప్రయా�
Amit Shah | కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం గువాహటిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బుధవారం రాత్రి న్యూఢిల్లీ నుంచి త్రిపురలోని అగర్తలకు ప్రత్యేక విమానంలో అమిత్ షా
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి విమానాల్లో వెళ్లే భక్తులకు శుభవార్త. ఇరుముడి (నెయ్యితో నింపిన టెంకాయ, ఇతర పూజాసామగ్రి)ని భక్తులు విమాన క్యాబిన్ బ్యాగేజీల్లో తమ వెంట తీసుకెళ్లేందుకు బ్యూరో ఆఫ్ సివిల్�