ఇప్పటికే కుండపోత వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్ప్రదేశ్కు (Himachal Pradesh) మరో ముప్పు పొంచిఉన్నది. నేటి నుంచి ఈ నెల 24 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Very heavy rain) కురుస్తాయని వాతావరణ శాఖ (MET) హెచ్చరించింది.
Heavy rains | హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా పలు చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దాంతో రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
Rains in Himachalpradesh | హిమాచల్ప్రదేశ్లో వరుణ బీభత్సం కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రమంతటా వానలు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాలు, వరదల కారణంగా భారీగా ప్రాణ నష్టం జరిగింది. రోజూ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది.
Himachal Pradesh Floods: హిమాచల్ ప్రదేశ్లో బురుద నీటిలో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. సోలన్ జిల్లాకు చెందిన ఓ టూరిస్టు ప్రాంతంలో వాహనాలు గల్లంతు అయ్యాయి. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
Flash Floods | జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాల్లో ఆదివారం ఆకస్మిక వరదలు పోటెత్తాయి. వరద నీటిల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు కొట్టుకుపోయి మృతి చెందారని, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం తెలిపింది.
Pagladiya River | అస్సాంలో కుంభవృష్టి కురుస్తున్నది. దాంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పగ్లాడియా నది కూడా ఉగ్రరూపం దాల్చింది. ఈ ప్రవాహ ఉధృతికి నల్బరి జిల్లాలో ఏకంగా ఓ బ్రిడ్జి కూలిపోయింది.
Nepal Floods | నేపాల్ (Nepal)ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వరదలు సంభవించాయి. తూర్పు నేపాల్ లోని మూడు జిల్లాల్లో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Sikkim Floods | కుంభవృష్టిగా కురుస్తున్న వర్షంతో సిక్కిం (Sikkim) అతలాకుతలమవుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు పోటెత్తాయి. ఈ వరదల్లో సుమారు 3,500 మంది పర్యటకులు (Tourists) ఉత్తర సిక్క�
Rains in New Zealand | న్యూజిలాండ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దేశంలో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా రాజధాని ఆక్లాండ్లో పరిస్థితి దారుణంగా ఉంది. లోతట్టు ప్రా
Philippines | భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలమవుతున్నది. జోరు వానకు వరదలు పోటెత్తడంతో ఇప్పటివరకు 13 మంది మరణించగా, 23 మంది గల్లంతయ్యారు. వర్షాల వల్ల 45 వేల
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వరదల వల్ల సుమారు 10 బిలియన్ల డాలర్ల నష్టం జరిగి ఉంటుందని ఆ దేశ మంత్రి అహసాన్ ఇక్బాల్ పేర్కొన్నారు.
22 మంది మృతి ఉత్తరాఖండ్, ఒడిశాలో నలుగురు చొప్పున మరణం సిమ్లా/డెహ్రాడూన్, ఆగస్టు 20: కుండపోత వర్షాలతో హిమాచల్ప్రదేశ్ అతలాకుతలం అవుతున్నది. ఆకస్మిక వరదలు, కొండచరియల కారణంగా రాష్ట్రంలో 22 మంది ప్రాణాలు కోల్�
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కంగ్రా జిల్లాలో ఉన్న చక్కి రైల్వే బ్రిడ్జ్ ఇవాళ కూలింది. శనివారం ఆ బ్రిడ్జ్ కూలినట్లు జిల్లా మెజిస్ట్రేట్ రోహిత్ రాథోడ్ తెలిపారు. మండి �