ఓట్ల పండుగ జరుపుకునేందుకు దేశం సిద్ధమైంది. ఏడు విడతల్లో జరిగే సార్వత్రిక లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈ నెల 19న(శుక్రవారం) జరగనుంది. తొలి దశ ఎన్నికల సమరంలో ఒకరినొకరు ఢీకొనేందుకు అధికార, విపక్షాలు సిద్�
సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) భాగంగా తొలి సంగ్రామానికి తెరలేచింది. ఛత్తీస్గఢ్ (Chhattisgarh), మీజోరంలో (Mizoram) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై
Bihar | బీహార్లో కులాల వారీగా జనగణన ప్రారంభమయింది. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో రెండు దశల్లో కులాల వారీగా లెక్కించనున్నారు. ఈ సందర్భంగా కులం, ఉప కులం, మతం, ఆర్థిక పరిస్థితి వంటి
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్ - 2023) నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్స�
గుజరాత్లో బీజేపీకి తేడా కొడుతున్నదా? తొలి విడత ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం పట్ల ఆ పార్టీ కంఫర్ట్గా లేదా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. తొలి విడతలో 89 సీట్లకు గానూ 63.3% పోలింగ్ నమ�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 56.88 శాతం పోలింగ్ నమోదైంది.
Gujarat Elections | గుజరాత్ అసెంబ్లీ మొదటి విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 2.39 కోట్ల మంది తమ ఓటు
Gujarat polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే తొలి దశ ఎన్నికల్లో 89 సీట్ల కోసం మొత్తం 788 మంది పోటీ చేస్తున్నారు. దాంట్లో 167 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియే
దళితుల తలరాత మార్చే దళితబంధు అమలుకు అధికారులు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. మొదటి విడుతలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున వికారాబాద్ జిల్లాకు 358 యూనిట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల �
EAMCET | రాష్ట్రంలోని ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది. మొత్తం మూడు విడుతల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటి విడుత కౌన్సెలింగ్
ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు తొలి దశ పూర్తయిందని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రకటించారు. ఈ రెండు జిల్లాల్లో ఆరోగ్య పరీక్షలు ప
బడుల బాగుకోసం తొలి అడుగులు పడుతున్నాయి. విద్యావిధానంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మెదక