న్యూఢిల్లీ : రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, అసోంలో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో బెంగాల్
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్, అసోంలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్లో 30 స్థానాలకు, అసోంలో 47 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతుండగా.. ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. బెంగాల్ల
గువాహటి : అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. తొలి విడత 47 నియోజకవర్గాల్లో ఎన్నికలు శనివారం జరుగనుండగా.. కొవిడ్ ప్రోటోకాల్స్ మేరకు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. �
కోల్కతా: రసవత్తర పోరుకు బెంగాల్ సిద్దమైంది. హై వోల్టేజ్ ప్రచారం తర్వాత.. రేపే పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ స్థా�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో ఈ నెల 27న ఐదు జిల్లాల పరిధిలో జరిగే తొలి విడత ఎన్నికల కోసం 684 కంపెనీల బలగాలను మోహరించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మొదటి దశలో పురులియా, బంకురా, జార్గ్రామ్, పుర్బా మేదినిపూర�