నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై అధికార పార్టీకి చెందిన నేత దాడిచేశాడు. ఏకంగా ఓ కానిస్టేబుల్పై (Constable) పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించిన ఘటన బీహార్లోని (Bihar) సహర్సాలో (Saharsa) జరిగింది.
అగర్తలాలోని బ్లడ్ సన్ క్లబ్లో ఏర్పాటు చేసిన దుర్గా పూజా మండపంలో (Fire Accident) మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పూజా మండపంతో పాటు దేవతా విగ్రహం పూర్తిగా దగ్ధమయ్యాయి.
Man Jumps Off Roof | ఒక వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో బిల్డింగ్పై ఉన్న ఒక వ్యక్తి అక్కడి నుంచి కిందకు దూకాడు. (Man Jumps Off Roof) ఈ సంఘటనలో అతడితోపాటు మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
Israel war | ఇజ్రాయెల్ మరోసారి ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నది. ఒకవైపు పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ దాడులు చేస్తుండగా మరోవైపు లెబనాన్, సిరియా నుంచి కూడా ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. పెండ్లి కాకుండానే గర్భం దాల్చిందన్న కారణంతో 21 ఏళ్ల యువతిని ఆమె తల్లి, అన్న సజీవ దహనం చేశారు. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? అని అడిగినపుడు బాధితురాలు సమాధానం చెప�
Hanoi | వియత్నాం (Vietnam) లో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. ఈ ఘటనలో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని హనోయ్ (Hanoi)లోని 10 అంతస్తుల భవంతిలో మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానిక మ
రైలులో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20కిపైగా తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో (Vijayawada) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. గురువారం ఉదయం 5 గంటలకు నగరంలోని స్టెల్లా కాలేజీ సమీపంలో ఉన్న టీవీఎస్ బైక్ షోరూమ్లో (TVS Bike Showroom) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈశాన్య రాష్ర్టాలలో రత్నాల భూమిగా, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్లో నేడు మరణ మృదంగం మోగుతున్నది. ఈ ఏడాది మే 3 నుంచి ప్రారంభమైన జాతుల మధ్య ఘర్షణల వల్ల దాదాపు 150 మంది చనిపోయారు. 25 గ్రామాలు, 350
Kodali Nani | చంద్రబాబు నాయుడును రాజకీయ సమాధి చేసే వరకు బతికే ఉంటానని, అంత వరకు విశ్రమించే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు, పవన్ కల్యాణ్పై ఫైర్ అయ్యారు. తన ఆరోగ్యం వస్తున్న తప్పుడు కథనాలపై ఆయన �
Students Fire at Teacher | ‘టీచర్ ఎలా ఉన్నారు?’ అని పూర్వ విద్యార్థులు అడిగారు. అనంతరం తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారు (Students Fire at Teacher). అక్కడున్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఏపీలోని బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. అమర్నాథ్ అనే పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన అమర్నాథ్ను గుంటూరు జీజీహెచ్కు తరలించగా..చికిత్స పొం దుతూ మృతిచెంద�