ఉత్తరప్రదేశ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. పెండ్లి కాకుండానే గర్భం దాల్చిందన్న కారణంతో 21 ఏళ్ల యువతిని ఆమె తల్లి, అన్న సజీవ దహనం చేశారు. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? అని అడిగినపుడు బాధితురాలు సమాధానం చెప�
Hanoi | వియత్నాం (Vietnam) లో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. ఈ ఘటనలో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని హనోయ్ (Hanoi)లోని 10 అంతస్తుల భవంతిలో మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానిక మ
రైలులో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20కిపైగా తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో (Vijayawada) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. గురువారం ఉదయం 5 గంటలకు నగరంలోని స్టెల్లా కాలేజీ సమీపంలో ఉన్న టీవీఎస్ బైక్ షోరూమ్లో (TVS Bike Showroom) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈశాన్య రాష్ర్టాలలో రత్నాల భూమిగా, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్లో నేడు మరణ మృదంగం మోగుతున్నది. ఈ ఏడాది మే 3 నుంచి ప్రారంభమైన జాతుల మధ్య ఘర్షణల వల్ల దాదాపు 150 మంది చనిపోయారు. 25 గ్రామాలు, 350
Kodali Nani | చంద్రబాబు నాయుడును రాజకీయ సమాధి చేసే వరకు బతికే ఉంటానని, అంత వరకు విశ్రమించే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు, పవన్ కల్యాణ్పై ఫైర్ అయ్యారు. తన ఆరోగ్యం వస్తున్న తప్పుడు కథనాలపై ఆయన �
Students Fire at Teacher | ‘టీచర్ ఎలా ఉన్నారు?’ అని పూర్వ విద్యార్థులు అడిగారు. అనంతరం తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారు (Students Fire at Teacher). అక్కడున్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఏపీలోని బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. అమర్నాథ్ అనే పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన అమర్నాథ్ను గుంటూరు జీజీహెచ్కు తరలించగా..చికిత్స పొం దుతూ మృతిచెంద�
Goods train catches fire | ఒక గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి (Goods train catches fire). ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశాలోని బాలాసోర్కు బొగ్గు రవాణా చేస్తున్న గూడ్స్ రైలు శనివారం ఉదయం రూప్సా �
Manipur Violence | బీజేపీ పాలిత మణిపూర్లో హింస (Manipur Violence) ఇంకా తగ్గలేదు. మెయిటీ, కుకీ వర్గాల మధ్య పోరాటం ఇంకా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఒక బాలుడ్ని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆంద
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా సురక్ష దినోత్సవాన్ని అట్టహసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్శాఖ శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, షీంటీల �
రోడ్డుపై ప్రయాణిస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిబూడిదైన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంత