Supreme Court | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో పటాసులపై అమలులో ఉన్న నిషేధాన్ని ఢిల్లీ పోలీసులు (Delhi police) సీరియస్గా తీసుకోలేదని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది.
దీపావళి నేపథ్యంలో గురువారం రాత్రి నగరంలో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. ఒక్క మలక్పేటలోనే 335 ఏక్యూఐ పాయింట్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం, వాటి నుంచి వెలువడిన పొగ�
జిల్లా వ్యాప్తంగా గురువారం దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. వర్తక, వ్యాపార దుకాణాల్లో లక్ష్మీపూజలు చేశారు. సాయంత్రం ఇండ్లు, దుకాణాల ఎదుట ఏర్పాటు చేసిన దీపాలు ఆకట్టుకున్నాయి. పటాకుల మోతతో గ్రా
దీపాలు సమృద్ధిగా వెలిగిన ఇంటిలో మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని హిం దూధర్మం చెబుతున్నది.. ఇంతటి ప్రాధాన్యత గల దీపం కార్తీకమాసంలో ఆలయాల్లో శోభాయమానంగా వెలుగుతుంటాయి.. వెండి వెన్నెలతో పోటీ పడుతూ దీపాలు వెలుగ�
అబిడ్స్ సమీపంలోని బొగ్గులకుంట హనుమాన్ టేక్డీలోని ఓ పటాకుల దుకాణంలో (Fire Crackers) ఆదివారం రాత్రి మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమ
Bombay HC | దేశ రాజధాని ఢిల్లీ మాదిరిగానే ముంబైలో కూడా క్రమంగా వాయు కాలుష్యం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు ముంబై వాసులకు కీలక హెచ్చరిక చేసింది. దీపావళికి ఎడాపెడా పటాకులు కాల్చి నగర వాతావరణాన్ని ఢిల�
దీపావళి సందర్భంగా రైళ్లలో ఎలాంటి పేలుడు, లేదా మండే స్వభావం ఉన్న పదార్థాలు నిషేధమని, తీసుకురావద్దని దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పేలుడు పదార్థాలపై నిషేధం ఉన్నదని, ప్ర
ప్రపంచకప్ సందర్భంగా ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైలలో జరిగే మ్యాచ్లలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆ నగరాలలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్�
Tamil Nadu | చెన్నై : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న 15 మందిలో ఐదుగురు మంటల్లో కాలిపోయారు.
కోల్కతా సమీపంలోని ఓ అక్రమ బాణసంచా యూనిట్లో ఆదివారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన పదేండ్ల బాలిక, పాప తల్లి, అమ్మమ్మ మరణించారు.
Mumbai | దీపావళి పండుగ అందరి ఇంట్లో వెలుగులు నింపితే.. ఓ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. గాజు గ్లాసులో పెట్టి పటాకులు కాల్చొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తిని ముగ్గురు మైనర్లు హత్య చేశారు. ఈ దారుణ ఘటన ముంబైలోని
Hyderabad | దీపావళి పండుగ వేళ హైదరాబాద్ నగరంలో పటాకులు కాల్చుతూ 24 మంది గాయపడ్డారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో 12 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందన