Bokaro steel plant | స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగల్లో చిక్కుకున్న సుమారు 21 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాష్ట్ర సచివాలయం ‘వల్లభ్ భవన్'లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో గుర్తించిన పారిశుధ్య కార్మికులు �
నాంపల్లి బజార్ఘాట్లో సోమవారం ఉదయం జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Fire Breaks Out In Train | రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి పటాకులు తీసుకెళ్లాడు. అతడు సిగరెట్ వెలిగించడంతో ఆ పటాకులు పేలాయి. దీంతో ఆ రైలులో మంటలు చెలరేగాయి. (Fire Breaks Out In Train) ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది.
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ పరిశ్రమలోని ఉద్యోగులు, కార్మికులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు. ఇంతలోనే భార�
Fire in Humsafar Express | హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ( Fire in Humsafar Express) ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఆందోళన చెందారు. గుజరాత్లోని వల్సాద్లో ఈ సంఘటన జరిగింది.
ఈశాన్య న్యూఢిల్లీ ముఖర్జీ నగర్లోని ఒక విద్యా సంస్థలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పై అంతస్తులో జరిగిన ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు కిటికీలు బద్దలు కొట్టి తాళ్లు, నిచ్చెనల సహా
Fire Breaks Out | ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి (Fire Breaks Out). ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Fire @ Delhi | పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో శనివారం ఉదయం భారీ అగ్రిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పే పనిలో 18 ఫైరింజన్లు నిమగ్నమై ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి వివరాలు ఇంకనూ తెలియరాలేదు.
Rajendranagar | హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున హైదర్గూడలోని జనప్రియ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తులోని ఓ ప్లాట్లో ఒక్కసారిగా మంటలు
భోపాల్ : మధ్యప్రదేశ్ జబల్పూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం ఇప్పటి వరకు ఎనిమిది మృతి చెందారు. దమోహ్ నాకా శివనగర్లోని ఆసుపత్రిలో మంటలు చెలరేగగా.. ఈ ఘ