అహ్మదాబాద్: పిల్లల ఆసుపత్రితోపాటు పలు వ్యాపార సంస్థలున్న బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పది మంది పిల్లలతో సహా 70 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో శనివారం ఈ సంఘట
ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈదురుగాలులకు మంటలు వ్యాపించి 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనగ కుంటలో గురువారం సాయంత్రం జరిగింది.
Fire Breaks out at GHMC office | సికింద్రాబాద్లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులోని పన్నుల విభాగంలో
న్యూఢిల్లీ: భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ రణవిజయ్లో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసే క్రమంలో నలుగురు నావికులు గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని నేవీ ఆసుపత్రి ఐఎన్హెచ్ఎస్ కళ్య
Fire breaks out at CBI office building in Delhi | దేశ రాజధాని ఢిల్లీలోని లోధి రోడ్ ఉన్న సీబీఐ భవనంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం బేస్మెంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అధికారులు అప్రతమత్తమై సిబ్బంద�
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురికి గాయాలు | వాయువ్య ఢిల్లీలోని బుద్ధ విహార్ ప్రాంతంలోని ఓ నివాసంలో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న
హైదరాబాద్ : తాళం వేసిన ఉన్న ఓ ఫ్లాట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఉదయ్నగర్లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. షార్ట్ సర్క్యూ