హైదరాబాద్ : నగరంలోని బహదూర్పుర పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మీర్ ఆలం పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు బస్సులో బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఓ గ్యారేజ్లోని నిలిపి ఉన్న బస�
హైదరాబాద్ : నగరంలోని లక్డీకాపూల్ వద్ద కారులో అకస్మాత్తు మంటలు చెలరేగాయి. వేంకటేశ్వర హోటల్ సమీపంలో రేంజ్ రోవర్ కారు (TS04EE-8118)లో మంటలు వచ్చాయి. సంఘటన జరిగిన సమయంలో ఇద్దరు కారులో ఉండగా.. ఇద్దరు సురక్షితంగా �
వరంగల్ : జిల్లాలోని గీసుకొండ మండలం ధర్మారం వద్ద ఉన్న ప్రభుత్వ టెక్సో గోదాంలో మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. రాత్రి నుంచి ఏడు ఫైర్ ఇంజన్ల ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి వే�
Delhi | దేశ రాజధాని న్యూఢిల్లీలో వేర్వేరు చోట్ల భారీ అగ్ని్ ప్రమాదాలు జరిగాయి. ఢిల్లీలోని ఆనందర్ పర్వత్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం 4.45 గంటల సమయంలో ఎల్పీజీ సిలిండర్ పేలింది.
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ధర్మరథం బస్సులో మంటలు చెలరేగాయి. సాయంత్రం శ్రీవారి సేవకులను బస్సులో తిరుమలకు తీసుకెళ్తున్న సమయంలో రెండో ఘాట్రోడ్డులో ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. మ�
హైదరాబాద్ : సికింద్రాబాద్ బోయిగూడలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటన మరవకముందే నగరంలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాగ్ అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం మధ్యాహ�
Balanagar | బాలానగర్లో (Balanagar) భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాలానగర్లోని చెన్నారెడ్డి నగర్లో ఉన్న ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తం విస్తరించాయి. దీంతో మంటలు భార�
CP CV Anand | సికింద్రాబాద్ బోయిగూడలోని టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) స్పందించారు. గోదాం విషయంలో నిబంధనలు పాటించలేదని, అందులో ప్రమాద నివారణ చర్యలు ఏమీలేవని చెప్పారు.
Talasani Srinivas yadav | సికింద్రాబాద్లోని బోయిగూడలో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రమాదానికి గల వివరాలను తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం చ�
Secunderabad | సికింద్రాబాద్లో (Secunderabad) భారీ అగ్నిప్రమాదం జరిగింది. సికింద్రాబాద్లోని బోయిగూడలో ఉన్న టింబర్ డిపోలో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున్న అగ్నికీలలు ఎగసిపడ్డా�
కీసరగుట్ట అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.గుర్తు తెలియని వ్యక్తు లు అడవికి నిప్పు అంటించడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద సంఖ్యలో మంటల్లో చెట్లు కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న