దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా ఏరియాలో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇంకా 29 మంది జాడ తెలియాల్సి ఉన్
అమృత్సర్ : పంజాబ్ అమృత్సర్లోని గురునానక్ దేవ్ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆసుపత్రి వద్ద భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స�
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ముండ్కా బిల్డింగ్లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎన్డీఆర్ఎఫ్ �
న్యూఢిల్లీ : పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్ పిల్లర్ నంబర్ 544కు సమీపంలో ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ 24 ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి, �
నాగర్కర్నూల్ : జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహిపాల్ నాయక్ ఉపాధ్యాయుడి ఇంటికి శనివారం ఆయన బంధువు ఒకరు కారులో వచ్చారు. ఇంటి వద్దకు చేరుకున్న తర్వాత కారును నిలుప�
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున రెండు అంతస్తుల బిల్డింగ్లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు మంది మృతిచెందారు. మంటల్లో ఇద్దరు �
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జెన్కో స్టేజ్-2 లో యాష్ హ్యాండిలింగ్ సిస్టం�
మనీలా: ఫిలిప్పీన్స్లో ఇవాళ ఉదయం దారుణం జరిగింది. భారీగా జనసంద్రమైన ఓ బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో ఇండ్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపా�
Aswaraopeta | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో అగ్నిప్రమాదం జరిగింది. అశ్వరావుపేటలోని వడ్డెర బజారులో ఉన్న ఓ గుడిసెలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు కొవ్వొత్తి అంటుకున్నది.
ములుగు : అగ్నిప్రమాదం రూపంలో దేవుడు మీకు అన్యాయం చేసినా రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాల అండగా నిలుస్తూ న్యాయం చేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం జిల్లాలోని మంగపేట మం�
హైదరాబాద్ : శనిగకుంట అగ్ని ప్రమాద బాధితులకు రూ.40 వేల ఎక్స్ గ్రేషియా, వంట సరుకులు తక్షణమే అందజేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ములుగు జిల్లా మండపేట మండలం, శనిగకుంట గ్రామంలో గు
ములుగు : జిల్లాలోని మంగపేట మండలం శనిగకుంటలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనలో 40 గుడిసెలు దగ్ధం కావడం పట్ల పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి �