Restarent | వరంగల్ చౌరస్తాలోని ఓ రెస్టారెంట్లో (Restarent) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని మను ఫుడ్ రెస్టారెంట్లో శుక్రవారం ఉదయం మంటలు అంటుకున్నాయి.
Lad Bazar | చార్మినార్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చార్మినార్లోని లాడ్ బజార్లో (Lad Bazar) రెండంతస్తుల భవనంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో మంటలు అంటుకున్నాయి.
వేసవిలో తరచుగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటూ ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ సమయంలో అగ్గిరవ్వ రాజుకుంటే అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మంట లు క్షణాల్లో వ్యాప్తి చెంది.. స్పందించే లోపే ఆస్తినష్టంతో
దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా ఏరియాలో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘోర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది మరణించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇంకా 29 మంది జాడ తెలియాల్సి ఉన్
అమృత్సర్ : పంజాబ్ అమృత్సర్లోని గురునానక్ దేవ్ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆసుపత్రి వద్ద భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స�
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ముండ్కా బిల్డింగ్లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎన్డీఆర్ఎఫ్ �
న్యూఢిల్లీ : పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్ పిల్లర్ నంబర్ 544కు సమీపంలో ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ 24 ఫైర్ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి, �
నాగర్కర్నూల్ : జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మహిపాల్ నాయక్ ఉపాధ్యాయుడి ఇంటికి శనివారం ఆయన బంధువు ఒకరు కారులో వచ్చారు. ఇంటి వద్దకు చేరుకున్న తర్వాత కారును నిలుప�
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున రెండు అంతస్తుల బిల్డింగ్లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు మంది మృతిచెందారు. మంటల్లో ఇద్దరు �
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జెన్కో స్టేజ్-2 లో యాష్ హ్యాండిలింగ్ సిస్టం�
మనీలా: ఫిలిప్పీన్స్లో ఇవాళ ఉదయం దారుణం జరిగింది. భారీగా జనసంద్రమైన ఓ బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో ఇండ్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపా�
Aswaraopeta | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో అగ్నిప్రమాదం జరిగింది. అశ్వరావుపేటలోని వడ్డెర బజారులో ఉన్న ఓ గుడిసెలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు కొవ్వొత్తి అంటుకున్నది.