దేశ రాజధాని ఢిల్లీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 21 మంది పిల్లలతో వెళుతున్న స్కూల్ బస్, మూడు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి.
Dakshin express | యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. దక్షిణ ఎక్స్ప్రెస్ రైలు చివరి బోగీలో అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో పార్శిల్ బోగీలో ఉన్న సరుకు అంతా �
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగోల్పురిలోని ఫేజ్-1 ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
ల్లీలోని బద్లీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోహిణి జైలు వెనకాల ఉన్న ప్లాస్టిక్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోహిణి సెక్టార్-5లోని పూత్ కలాన్ ప్రాంతంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురిని రక్షించారు. పెద్ద ఎత్తు�
Karkhana | సికింద్రాబాద్లోని కార్ఖానాలో (Karkhana) అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కార్ఖానాలోని ఓ కిరాణం స్టోర్లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి స్టోర్ మొత్తానికి వ్యాపించాయి.
Gaffar market | దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోరల్ బాగ్లోని గఫార్ మార్కెట్లో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మార్కెట్ మొత్తానికి విస్తరించాయి.
Restaurant | మహారాష్ట్రలోని పుణేలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పుణేలోని ఔంధ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ (Restaurant) రూఫ్ టాప్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య సముదాయం పదో అంతస్తులో ట్రూ ట్రాంప్ ట్రంప్
Surat | గుజరాత్లోని సూరత్లో (Surat) భారీ అగ్నిప్రమాదం జరిగింది. సూరత్లోని పాండెసరా ప్రాంతంలో ఉన్న ఓ టెక్స్టైల్ మిల్లులో శనివారం రాత్రి మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి మిల్లు మొత్తానికి వ్యాపించాయి.
Nanakramguda | నానక్రామ్గూడలో (Nanakramguda) అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించిది. ఓ అపార్ట్మెంటు సెల్లార్లోని విద్యుత్ ప్యానెల్ బోర్డు దగ్గర షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.