Fire accident | సంగారెడ్డి జిల్లా ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. జిన్నారం మండలం గడ్డపోతారంలోని మైలాన్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. పరిశ్రమకు చెందిన
మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన హైస్కూల్ ఎదురుగా బట్టల, పండ్ల దుకాణాల్లో గురువారం తెల్లవారుజామున జరిగింది. ప్రమాదంలో సుమారు రూ.12 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్�
Siddipet | సిద్దిపేట పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఎక్కువ కావడంతో పక్క
Cambodia | కాంబోడియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పోయిపెట్లోని గ్రాండ్ డైమండ్ సిటీ క్యాసినో హోటల్లో బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లా షాపూర్లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమయ్యారు.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఓ బహుళ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 21 కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సుభాష్ నగర్లో జరిగినట్లు
ఫిలింనగర్లోని దుర్గాభవానీనగర్ బస్తీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంటిపై వేసుకున్న గుడిసెల్లో షార్ట్ సర్క్యూట్తో సోమవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో మూడు గుడిసెలు దగ్ధమయ్యాయి.
Jagtial | జగిత్యాల పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆయిల్ మిల్లులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. క్రమంగా మిల్లు మొత్తానికి