Durga Puja Pandal | ఉత్తరప్రదేశ్లోని భదోహిలో దుర్గామాత పూజ (Durga Puja Pandal) సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతిచెందగా, మరో 60 మంది గాయపడ్డారు.
Rajendranagar | రాజేంద్రనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్లోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఉన్న స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.
Children's hospital | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగిది. తిరుపతిలోని రేణిగుంటలో ఉన్న కార్తిక అనే చిన్నపిల్లల దవాఖానలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి హాస్పిటల్ మొత్తానికి
Chittoor | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు (Chittoor) పట్టణంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. పట్టణంలోని రంగాచారి వీధిలో ఉన్న ఓ పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో
China fire accident: చైనాలోని ఛాంగ్సూ నగరంలో ఉన్న ఓ భారీ బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ బిల్డింగ్లో ఉన్న డజన్ల సంఖ్యలో ఫ్లోర్లు మంటల్లో కాలిపోతున్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి చెందిన వీడియ
Fire Accident | సికింద్రాబాద్లోని రూబీ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనాస్థలంలో పోలీసులు, రవాణా, అగ్నిమాపకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Fire Accident | నగరం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న ఓ పబ్లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. జూబ్లీ 800 పబ్లోని మూడో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ�
Minister KTR | సికింద్రాబాద్లో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
Secunderabad | సికింద్రాబాద్లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. ఈ షాపులోని ఒక బ్యాటరీ పేలడంతోనే మంటలు వ్యాపించినట్లు పోలీసులు గుర్తించారు
Fire Accident | సికింద్రాబాద్లోని రూబీ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ షోరూంలో అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు.