ములుగు : అగ్నిప్రమాదం రూపంలో దేవుడు మీకు అన్యాయం చేసినా రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాల అండగా నిలుస్తూ న్యాయం చేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం జిల్లాలోని మంగపేట మం�
హైదరాబాద్ : శనిగకుంట అగ్ని ప్రమాద బాధితులకు రూ.40 వేల ఎక్స్ గ్రేషియా, వంట సరుకులు తక్షణమే అందజేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ములుగు జిల్లా మండపేట మండలం, శనిగకుంట గ్రామంలో గు
ములుగు : జిల్లాలోని మంగపేట మండలం శనిగకుంటలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనలో 40 గుడిసెలు దగ్ధం కావడం పట్ల పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి �
అమరావతి : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని టింబర్ డిపోలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్లను తరలించి మంటలను అదుపులోకి తీసుక�
రంగారెడ్డి : రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధి అత్తాపూర్లోని కార్ల షెడ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. జనప్రియ ఉటోపియా వద్ద ఉన్న కార్ల షెడ్డులో మంటలు చెలరేగుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాప
Begumpet | బేగంపేట (Begumpet) పరిధిలో ఉన్న ఓల్డ్ కస్టమ్ బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బస్తీలోని ఓ బిల్డింగ్ మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Ludhiana | పంజాబ్లోని లూథియానాలో (Ludhiana ) ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. బుధవారం తెల్లవారుజామున లూథియానాలోని
Uphaar Cinema | దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. గ్రీన్పార్క్ ప్రాంతంలోని ప్రముఖ థియేటర్ ఉప్కార్ సినిమా (Uphaar Cinema) హాల్లో ఆదివారం ఉదయం 4.45 గంటల తర్వాత మంటలు చెలరేగాయి.
సికింద్రాబాద్ : బోయిగూడలో అగ్నిప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. గత నెల 23న వేకువ జామున భారీ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టింబర్ డిపోలో ఒక్కసారిగా చెలరేగిన మంటల కారణంగా 11 మంది చెందగా.. తాజ
దేశ రాజధానికి చేరువలోని నోయిడాద సెక్టార్ 65లో ఓ కార్డ్బోర్డ్ బాక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న అధికారులు ఘటనా ప్రాంతానికి అగ�
హైదరాబాద్ : నగరంలోని బహదూర్పుర పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మీర్ ఆలం పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు బస్సులో బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఓ గ్యారేజ్లోని నిలిపి ఉన్న బస�
హైదరాబాద్ : నగరంలోని లక్డీకాపూల్ వద్ద కారులో అకస్మాత్తు మంటలు చెలరేగాయి. వేంకటేశ్వర హోటల్ సమీపంలో రేంజ్ రోవర్ కారు (TS04EE-8118)లో మంటలు వచ్చాయి. సంఘటన జరిగిన సమయంలో ఇద్దరు కారులో ఉండగా.. ఇద్దరు సురక్షితంగా �