Postal Services | భారతీయ తపాలా జీవిత బీమా భారతీయ పౌరులకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు దోహద పడుతుందని కుభీర్ పోస్ట్ ఆఫీస్ సీనియర్ బీపీఎం పుప్పాల రాజేశ్వర్ పేర్కొన్నారు.
నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్డీలర్లకు ఇవ్వాల్సిన కమీషన్ను చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఐదునెలల కమీషన్ కోసం భద్
నిత్యం పేద ప్రజల ఆరోగ్యాలను పర్యవేక్షిస్తున్న ఆశవర్కర్ల జీవితాలు అంధకారంలోకి చేరాయి. అధికారంలోకి రాగానే ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల�
గుజరాత్లోని పల్లె మహిళలు.. పనికిరాదని పారబోసే చెత్తతోనే సంపదను సృష్టిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తూ.. సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. దానిని విక్రయిస్తూ.. అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్న�
కొవిడ్ సంక్షోభం తర్వాత అమెరికాలో ఆందోళనకరమైన ధోరణి కనిపిస్తున్నది. జీవన అవసరాలను తీర్చుకునేందుకు అక్కడి ప్రజలు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయాల్సి వస్తున్నది. ప్రధాన ఉద్యోగాలకు తోడుగా పార్ట్టైమ్ జ�
ఆర్థిక స్వేచ్ఛ, సాధికారతల కోసం పోరాడుతున్న మహిళలు.. ఆంత్రప్రెన్యూర్స్గా రంగంలోకి దిగుతున్నారు. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా దాదాపు అన్ని రంగాల్లోనూ అడుగిడుతున్నారు. అయితే ఇప్పుడు వీరందరికీ ఓ ప్రధాన �
హోంగార్డులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక భద్రతను ఛిద్రం చేసేందుకు ప్రతిపక్షాలు కుయుక్తులు పన్నుతున్నాయి. లేనిపోని కట్టుకథలు అల్లి ప్రభుత్వ చిత్తశుద్ధికి, హోంగార్డు వ్యవస్థకు మకిలి పట్టిస్�
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా లభిస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ మేలు జరిగేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ ఇస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం తల్లాడలోని ఆర్బీ.గార్డెన్ ఫంక్షన్హాల్లో 1,177 మంది దివ్య
సముద్రతీర ప్రాంతం లేకపోయినా తెలంగాణ రాష్ట్రం నీలివిప్లవం సృష్టించింది. రాష్ట్రంలోని చెరువులన్నీ చేపలతో కళకళలాడుతుంటే.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. వెరసి మత్స్య సంబురం కొనసాగుత
ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా ఆర్థిక భరోసాను సాధించుకోవచ్చు. పన్ను ప్రణాళిక అంటే ఏడాదికోసారి లేదా ఆర్థిక సంవత్సరాంతంలో చేసేది కాదు. ఈ ప్లానింగ్ను ఏడాది ప్రారంభంలోనే మొదలు పెట్టాలి. సెక్షన్ 80సీ కింద రూ.1.5